Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉపాధి హామీ సిబ్బంది వేతనాలు వెంటనే విడుదల చేయాలి: మర్రి రమేష్ కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 28, 2026 07:08 PM

ఉపసర్పంచ్‌ల డిమాండ్లు పరిష్కరించాలి

ఉపసర్పంచ్‌ల డిమాండ్లు పరిష్కరించాలి

ఉపసర్పంచ్‌ల డిమాండ్లు పరిష్కరించాలి
July 28, 2026 04:34 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

డిఆర్ఓ జయకు వినతిపత్రం అందజేత

ఉపసర్పంచ్‌ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ 'తెలంగాణ రాష్ట్ర ఉపసర్పంచ్‌ల ఫోరం' యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు డా. సుర్కంటి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో, ఫోన్‌లో ఆయనతో మాట్లాడి అనంతరం కలెక్టర్ సూచన మేరకు డిఆర్ఓ జయకు వినతిపత్రాన్ని అందజేశారు.ఉపసర్పంచ్‌ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ ఫోన్ సంభాషణలో హామీ ఇచ్చారని శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో 17 మండలాల ఫోరం అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు, ఉపసర్పంచ్‌లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News