Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జైపాల్‌రెడ్డికి శ్రుతివనంలో ఘన నివాళి. ఆయన స్ఫూర్తితో హక్కుల సాధనకు ముందుకు రావాలి: డా. ఎన్. అశోక్. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 28, 2026 04:16 PM

హోటల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అభినందనలు

హోటల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అభినందనలు

హోటల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అభినందనలు
July 28, 2026 01:50 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట పట్టణంలోని వైట్ హౌస్‌లో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

ని నూతనంగా ఎన్నికైన హోటల్స్ యజమానుల అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. హోటల్ రంగ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం, మెరుగైన సేవలు అందిస్తూ అసోసియేషన్‌కు మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు.

అసోసియేషన్ సభ్యులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ హోటల్ రంగ అభివృద్ధితో పాటు వినియోగదారుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News