Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉపాధి హామీ సిబ్బంది వేతనాలు వెంటనే విడుదల చేయాలి: మర్రి రమేష్ కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 28, 2026 06:09 PM

ఆగస్టు 9న రామన్నపేటలో అమరుల యాదిలో బస్సు యాత్ర.. కల్లుగీత కార్మికుల హక్కుల సాధనకు భారీగా తరలిరావాలి: భావడ్ల పెళ్లి బాలరాజు, ఎర్ర రవీందర్.

ఆగస్టు 9న రామన్నపేటలో అమరుల యాదిలో బస్సు యాత్ర.. కల్లుగీత కార్మికుల హక్కుల సాధనకు భారీగా తరలిరావాలి: భావడ్ల పెళ్లి బాలరాజు, ఎర్ర రవీందర్.

ఆగస్టు 9న రామన్నపేటలో అమరుల యాదిలో బస్సు యాత్ర..  కల్లుగీత కార్మికుల హక్కుల సాధనకు భారీగా తరలిరావాలి: భావడ్ల పెళ్లి బాలరాజు, ఎర్ర రవీందర్.
July 28, 2026 03:38 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

కల్లుగీత కార్మికుల హక్కుల సాధన, వృత్తి పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న "అమరుల యాదిలో" బస్సు యాత్రను ఆగస్టు 9న రామన్నపేటలో జరిగే ప్రదర్శన, సభను విజయవంతం చేయాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నాయకులు భావడ్ల పెళ్లి బాలరాజు, ఎర్ర రవీందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బస్సు యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేసి గీత కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో మండల అధ్యక్షుడు కునూరు మల్లేశం, మునుకుంట్ల లెనిన్‌తో పాటు సంఘం నాయకులు పాల్గొన్నారు.సమావేశంలో మండల అధ్యక్షుడు కునూరు మల్లేశం, మండల కోశాధికారి మునుకుంట్ల లెనిన్, మండల కమిటీ సభ్యులు బైరు రమేష్, బైరు శంకరయ్య, పబ్బు శేఖర్, గంగాధర్, పబ్బు వెంకన్న, గడ్డమీది సత్తయ్య, చెరుకు శ్రీనివాస్, మునుకుంట్ల స్వామి, గడ్డమీది రమేష్, ఉయ్యాల సైదులు, పొతగోని స్వామి, కప్పల రాజయ్య, కప్పల నవీన్, పబ్బు శంకరయ్య, కాటమయ్య శ్రీను, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News