Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:49 AM

శ్రీ కనకదుర్గ ఆలయం వార్షిక మహోత్సవానికి ఆహ్వానం

శ్రీ కనకదుర్గ ఆలయం వార్షిక మహోత్సవానికి ఆహ్వానం

శ్రీ కనకదుర్గ ఆలయం వార్షిక మహోత్సవానికి ఆహ్వానం
01-03-2026 238 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

శ్రీ కనకదుర్గ ఆలయం వార్షిక మహోత్సవానికి ఆహ్వానం చిట్యాల పట్టణంలోని శ్రీ కనకదుర్గ ఆలయ కమిటీ పాలకవర్గం ఆదివారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్న దేవస్థానం 23వ వార్షిక మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఉత్సవాలను ప్రారంభించాలని ఆలయ కమిటీ చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్ ఈ సందర్భంగా మహోత్సవాల కరపత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.కార్యక్రమంలో ఆలయ అర్చకులు వాసుదేవ శర్మ, డైరెక్టర్లు గంజి వెంకటేశం, బుద్ధ విమల కృష్ణమూర్తి, వరకాంతం నరసింహారెడ్డి, రుద్రారం లింగస్వామి, జిట్టా సాయిలు, వనమా నిఖిల్ కుమార్, నాయకులు బెల్లి సత్తయ్య, పన్నాల రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ కనకదుర్గ ఆలయం వార్షిక మహోత్సవానికి ఆహ్వానం

Article Image

శ్రీ కనకదుర్గ ఆలయం వార్షిక మహోత్సవానికి ఆహ్వానం చిట్యాల పట్టణంలోని శ్రీ కనకదుర్గ ఆలయ కమిటీ పాలకవర్గం ఆదివారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్న దేవస్థానం 23వ వార్షిక మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఉత్సవాలను ప్రారంభించాలని ఆలయ కమిటీ చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్ ఈ సందర్భంగా మహోత్సవాల కరపత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.కార్యక్రమంలో ఆలయ అర్చకులు వాసుదేవ శర్మ, డైరెక్టర్లు గంజి వెంకటేశం, బుద్ధ విమల కృష్ణమూర్తి, వరకాంతం నరసింహారెడ్డి, రుద్రారం లింగస్వామి, జిట్టా సాయిలు, వనమా నిఖిల్ కుమార్, నాయకులు బెల్లి సత్తయ్య, పన్నాల రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News