Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:29 AM

శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా ‘నేషనల్ సైన్స్ ఎక్స్‌పో’

శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా ‘నేషనల్ సైన్స్ ఎక్స్‌పో’

శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా ‘నేషనల్ సైన్స్ ఎక్స్‌పో’
01-03-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి:యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో 'నేషనల్ సైన్స్ డే' పురస్కరించుకుని శనివారం నిర్వహించిన 'నేషనల్ సైన్స్ ఎక్స్‌పో' కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ ప్రదర్శనలో విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టి, వినూత్నమైన సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ షో రెడ్డి గారు మాట్లాడుతూ.. సైన్స్ అనేది కేవలం రేపటి గురించి మాత్రమే కాదని, అది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు అద్భుతమైన ప్రాజెక్టులను రూపొందించి తమ ప్రతిభను చాటారని ఆయన కొనియాడారు. అనంతరం, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. శ్రీధర్ సార్ (డైరెక్టర్) వీరరెహ్మాన్, (ఏజీఎం),అలీ, (కోఆర్డినేటర్),షో రెడ్డి (ప్రిన్సిపాల్),శేఖర్ సార్ (డీన్),వీరితో పాటు పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు,విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సైన్స్ ఎక్స్‌పోను విజయవంతం చేశారు.

Sthanikam

శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా ‘నేషనల్ సైన్స్ ఎక్స్‌పో’

Article Image

భువనగిరి:యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో 'నేషనల్ సైన్స్ డే' పురస్కరించుకుని శనివారం నిర్వహించిన 'నేషనల్ సైన్స్ ఎక్స్‌పో' కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ ప్రదర్శనలో విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టి, వినూత్నమైన సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ షో రెడ్డి గారు మాట్లాడుతూ.. సైన్స్ అనేది కేవలం రేపటి గురించి మాత్రమే కాదని, అది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు అద్భుతమైన ప్రాజెక్టులను రూపొందించి తమ ప్రతిభను చాటారని ఆయన కొనియాడారు. అనంతరం, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. శ్రీధర్ సార్ (డైరెక్టర్) వీరరెహ్మాన్, (ఏజీఎం),అలీ, (కోఆర్డినేటర్),షో రెడ్డి (ప్రిన్సిపాల్),శేఖర్ సార్ (డీన్),వీరితో పాటు పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు,విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సైన్స్ ఎక్స్‌పోను విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News