Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి కి ఘన వీడ్కోలు కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 09:32 PM

సేవల మెరుగుదల కోసం పంచాయతీ కార్యదర్శుల నూతన బృందం

సేవల మెరుగుదల కోసం పంచాయతీ కార్యదర్శుల నూతన బృందం

సేవల మెరుగుదల కోసం పంచాయతీ కార్యదర్శుల నూతన బృందం
April 13, 2026 07:35 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మండల ఫోరం పంచాయతీ కార్యదర్శుల నూతన కమిటీని నారాయణఖేడ్ టిఎన్‌జిఓ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ మిస్కిన్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా ఉప్పరి సాయన్న, ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షురాలిగా పండిత సుధా, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా విజయలక్ష్మి, ఖజాంచిగా శ్రీశైలం, సంయుక్త కార్యదర్శిగా మాదప్ప, క్రీడల బాధ్యుడిగా రాజు, కార్యవర్గ సభ్యులుగా సురేష్, రాణి లను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫోరం ప్రధాన కార్యదర్శి రాజు నాయక్, సహాధ్యక్షుడు విద్యదర్ గౌడ్, ఉపాధ్యక్షుడు షేకలి శ్రీనివాస్, ఖజాంచి రమేష్, కార్యవర్గ సభ్యురాలు నాగలక్ష్మి, విభాగ బాధ్యుడు అరవింద్, మండల ఫోరం కార్యదర్శులు రాజ్ కుమార్, అనిల్, మహేందర్, ప్రియాంక, జ్యోతీ, వినయ్ తదితరులు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News