Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల సబ్ ఇన్స్పెక్టర్ గా బీరెల్లి వెంకటరెడ్డి పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 08, 2026 03:59 AM

సేవల మెరుగుదల కోసం పంచాయతీ కార్యదర్శుల నూతన బృందం

సేవల మెరుగుదల కోసం పంచాయతీ కార్యదర్శుల నూతన బృందం

సేవల మెరుగుదల కోసం పంచాయతీ కార్యదర్శుల నూతన బృందం
13-04-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మండల ఫోరం పంచాయతీ కార్యదర్శుల నూతన కమిటీని నారాయణఖేడ్ టిఎన్‌జిఓ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ మిస్కిన్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా ఉప్పరి సాయన్న, ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షురాలిగా పండిత సుధా, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా విజయలక్ష్మి, ఖజాంచిగా శ్రీశైలం, సంయుక్త కార్యదర్శిగా మాదప్ప, క్రీడల బాధ్యుడిగా రాజు, కార్యవర్గ సభ్యులుగా సురేష్, రాణి లను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫోరం ప్రధాన కార్యదర్శి రాజు నాయక్, సహాధ్యక్షుడు విద్యదర్ గౌడ్, ఉపాధ్యక్షుడు షేకలి శ్రీనివాస్, ఖజాంచి రమేష్, కార్యవర్గ సభ్యురాలు నాగలక్ష్మి, విభాగ బాధ్యుడు అరవింద్, మండల ఫోరం కార్యదర్శులు రాజ్ కుమార్, అనిల్, మహేందర్, ప్రియాంక, జ్యోతీ, వినయ్ తదితరులు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

సేవల మెరుగుదల కోసం పంచాయతీ కార్యదర్శుల నూతన బృందం

Article Image

నారాయణఖేడ్ మండల ఫోరం పంచాయతీ కార్యదర్శుల నూతన కమిటీని నారాయణఖేడ్ టిఎన్‌జిఓ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ మిస్కిన్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా ఉప్పరి సాయన్న, ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షురాలిగా పండిత సుధా, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా విజయలక్ష్మి, ఖజాంచిగా శ్రీశైలం, సంయుక్త కార్యదర్శిగా మాదప్ప, క్రీడల బాధ్యుడిగా రాజు, కార్యవర్గ సభ్యులుగా సురేష్, రాణి లను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫోరం ప్రధాన కార్యదర్శి రాజు నాయక్, సహాధ్యక్షుడు విద్యదర్ గౌడ్, ఉపాధ్యక్షుడు షేకలి శ్రీనివాస్, ఖజాంచి రమేష్, కార్యవర్గ సభ్యురాలు నాగలక్ష్మి, విభాగ బాధ్యుడు అరవింద్, మండల ఫోరం కార్యదర్శులు రాజ్ కుమార్, అనిల్, మహేందర్, ప్రియాంక, జ్యోతీ, వినయ్ తదితరులు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News