Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్‌లో టీఆర్ఎస్ జోష్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి భారీ చేరికలు ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 20, 2026 07:35 AM

స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర కరపత్రాల ఆవిష్కరణ

స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర కరపత్రాల ఆవిష్కరణ

స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర కరపత్రాల ఆవిష్కరణ
February 03, 2026 08:07 AM 162 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జాతర కరపత్రాలను దేవాలయ చైర్మన్ సారిక చిన్నరామయ్య మునగాల పోలీసు కేంద్ర ఉప నిరీక్షకుడు ప్రవీణ్ కుమార్‌కు అందజేశారు.జాతర నిర్వహణ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఉప నిరీక్షకుడు సూచించారు. గ్రామ ప్రజల సహకారంతో శాంతియుత వాతావరణంలో జాతరను విజయవంతంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు పల్లి సైదిరెడ్డి పాల్గొని జాతర ఏర్పాట్లపై చర్చించారు. గ్రామంలో జరిగే ఈ మహా జాతర భక్తుల విశ్వాసాలకు ప్రతీకగా నిలవాలని, సంప్రదాయబద్ధంగా వైభవంగా నిర్వహించాలని పలువురు ఆకాంక్షించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News