Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 07:41 AM

రూ.35 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్

రూ.35 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్

రూ.35 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్
19-06-2026 128 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,: భూమి సర్వే నివేదిక జారీ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు. నల్గొండ ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న జి. పవన్‌కుమార్‌ను శుక్రవారం ఏసీబీ అధికారులు కలెక్టరేట్ వద్ద రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఫిర్యాదుదారుడి తల్లి, అత్తకు చెందిన భూముల సర్వే నివేదిక ఇవ్వడానికి రూ.35 వేల లంచం కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా బాధితుడు ఇప్పటికే రూ.20 వేలు చెల్లించగా, మిగిలిన రూ.15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని పట్టుకున్నారు.


నిందితుడిపై కేసు నమోదు చేసి, నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఘటన కలెక్టరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Sthanikam

రూ.35 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్

Article Image

నల్గొండ,: భూమి సర్వే నివేదిక జారీ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు. నల్గొండ ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న జి. పవన్‌కుమార్‌ను శుక్రవారం ఏసీబీ అధికారులు కలెక్టరేట్ వద్ద రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఫిర్యాదుదారుడి తల్లి, అత్తకు చెందిన భూముల సర్వే నివేదిక ఇవ్వడానికి రూ.35 వేల లంచం కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా బాధితుడు ఇప్పటికే రూ.20 వేలు చెల్లించగా, మిగిలిన రూ.15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని పట్టుకున్నారు.


నిందితుడిపై కేసు నమోదు చేసి, నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఘటన కలెక్టరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News