Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 11:21 PM

డ్రైన్ పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి

డ్రైన్ పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి

డ్రైన్ పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి
18-06-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

వర్షాకాలం ప్రారంభమైయ్యే నేపథ్యంలో కాకతీయనగర్ డివిజన్ పరిధిలోని జేకే కాలనీలో స్టార్మ్ వాటర్ డ్రైన్ పనులను మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి పరిశీలించారు. తాను కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో కాలనీలో వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సుమారు రూ.1.34 కోట్ల నిధులు మంజూరు చేయించి స్టార్మ్ వాటర్ డ్రైన్ పనులు చేపట్టినట్లు ఆమె తెలిపారు. డ్రైన్ పనులు త్వరగా చెయ్యాలని ఇంజనీరింగ్ సత్యలక్ష్మి కి ఫోన్ చేసి చెప్పారు.

భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డిసిల్టింగ్ పనులు వేగవంతం చేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వర్ష కాలంలో ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే ఇంజినీరింగ్ సిబ్బందిని కానీ వినాయకనగర్ మాజీ కార్పొరేటర్ అయిన తనను కానీ సంప్రదించాలి అని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు కాలనీలను సందర్శిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని క్యానం రాజ్యలక్ష్మి పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో ఓం ప్రకాష్ , సాయి సురేష్ , గోపాల్ తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

డ్రైన్ పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి

Article Image

వర్షాకాలం ప్రారంభమైయ్యే నేపథ్యంలో కాకతీయనగర్ డివిజన్ పరిధిలోని జేకే కాలనీలో స్టార్మ్ వాటర్ డ్రైన్ పనులను మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి పరిశీలించారు. తాను కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో కాలనీలో వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సుమారు రూ.1.34 కోట్ల నిధులు మంజూరు చేయించి స్టార్మ్ వాటర్ డ్రైన్ పనులు చేపట్టినట్లు ఆమె తెలిపారు. డ్రైన్ పనులు త్వరగా చెయ్యాలని ఇంజనీరింగ్ సత్యలక్ష్మి కి ఫోన్ చేసి చెప్పారు.

భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డిసిల్టింగ్ పనులు వేగవంతం చేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వర్ష కాలంలో ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే ఇంజినీరింగ్ సిబ్బందిని కానీ వినాయకనగర్ మాజీ కార్పొరేటర్ అయిన తనను కానీ సంప్రదించాలి అని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు కాలనీలను సందర్శిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని క్యానం రాజ్యలక్ష్మి పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో ఓం ప్రకాష్ , సాయి సురేష్ , గోపాల్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News