Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:46 AM

పెజ్జోని బ్లూమింగ్ బడ్స్ పాఠశాల పునఃప్రారంభం

పెజ్జోని బ్లూమింగ్ బడ్స్ పాఠశాల పునఃప్రారంభం

పెజ్జోని బ్లూమింగ్ బడ్స్ పాఠశాల పునఃప్రారంభం
19-06-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ పట్టణంలోని ఎస్‌ఎల్‌బీసీ ప్రాంతంలో ఉన్న పెజ్జోని బ్లూమింగ్ బడ్స్ పాఠశాల పునఃప్రారంభ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ బిషప్ శ్రీకరణం ధమన్ ముఖ్య అతిథులుగా హాజరై పాఠశాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఫాదర్ పెజ్జోని స్థాపించిన సంస్థ విద్యా, సేవా రంగాల్లో అందిస్తున్న సేవలను కొనియాడారు. ఆ సేవా కార్యక్రమాలను సమర్థవంతంగా కొనసాగిస్తున్న ఎఫ్‌ఎస్‌ఐ సిస్టర్స్‌ను అభినందించారు. పాఠశాల ద్వారా పరిసర ప్రాంతాల చిన్నారులకు నాణ్యమైన విద్య అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహ్మద్ అష్రఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పెజ్జోని బ్లూమింగ్ బడ్స్ పాఠశాల పునఃప్రారంభం

Article Image

నల్లగొండ పట్టణంలోని ఎస్‌ఎల్‌బీసీ ప్రాంతంలో ఉన్న పెజ్జోని బ్లూమింగ్ బడ్స్ పాఠశాల పునఃప్రారంభ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ బిషప్ శ్రీకరణం ధమన్ ముఖ్య అతిథులుగా హాజరై పాఠశాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఫాదర్ పెజ్జోని స్థాపించిన సంస్థ విద్యా, సేవా రంగాల్లో అందిస్తున్న సేవలను కొనియాడారు. ఆ సేవా కార్యక్రమాలను సమర్థవంతంగా కొనసాగిస్తున్న ఎఫ్‌ఎస్‌ఐ సిస్టర్స్‌ను అభినందించారు. పాఠశాల ద్వారా పరిసర ప్రాంతాల చిన్నారులకు నాణ్యమైన విద్య అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహ్మద్ అష్రఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News