Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
From Classrooms to AI Labs: GDC Hayathnagar Launches Digital Learning Internship 100 Students Trained in Artificial Intelligence and Future-Ready Skil ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 19, 2026 05:20 PM

దండు మల్కాపూర్‌లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

దండు మల్కాపూర్‌లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

దండు మల్కాపూర్‌లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
June 19, 2026 02:47 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యువతరానికి ఆదర్శప్రాయుడైన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు దండు మల్కాపూర్ గ్రామంలో ఘనంగా జరిగాయి. దండు మల్కాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, వార్డు మెంబర్ సుక్క రవీందర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు.​ఈ సందర్భంగా రాహుల్ గాంధీ జన్మదిన కేక్‌ను కట్ చేసి, అనంతరం ప్రజలకు, పేదలకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మీసాల నర్సింహ్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకల్లో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్, ఏఎంసీ డైరెక్టర్ మహ్మద్ గౌస్ ఖాన్, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర శివ కుమార్ గౌడ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పక్కిర్ వంశీధర్ రెడ్డి,వార్డు మెంబర్లు ఈడ్దుల ఇంద్రసేన యాదవ్, షేక్ అంజుం అంజద్, ఉప్పరి అనిల్, అత్తపురం సంతోష అంజిరెడ్డి, దేవస్థానం ధర్మకర్తలు ఈడ్దుల బాబు యాదవ్, దౌడి లింగస్వామి, సిలువేరు శంకర్, జెరిపోతుల అఖిల మహేందర్, వెంకిరాల శివచారి, మాజీ అధ్యక్షులు మునుకుంట్ల రాజు గౌడ్, ఉపాధ్యక్షులు గుండ్ల చంద్రశేఖర్, మైనారిటీ అధ్యక్షులు మహ్మద్ షిరాజ్‌ద్దిన్, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈడ్దుల కేశవ్ యాదవ్, చేపురి మహేష్, మహ్మద్ గొరె, గుండ్ల అశోక్, సుంకరి రమేష్, ముదిగొండ రమేష్, బుర్ర శ్రీకాంత్ గౌడ్, ఈడ్దుల రాజేష్, సిల్వెరు సాయి, మహంకాళి పృథ్వీ, సందగళ్ళ నవీన్ గౌడ్, కంచర్ల నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News