బ్రతుకుతెరువు కోసం వచ్చి ఇక్కడి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వంటపని చేస్తున్న నేపాల్ దేశస్థుడు ఉమేష్ (20) బుధవారం రాత్రి చిన్నకొండూరు పరిధిలోని తన గదిలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత ఏడాది అతని భార్య నేపాల్లోనే సూసైడ్ చేసుకోగా, ఆ మనస్తాపంతోనే అతడు బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు.రాత్రి 11 గంటల సమయంలో ఇంటి యజమాని చిలువేరు శివకుమార్ గమనించి, స్థానికుల సహాయంతో చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి అన్న హీరూ వోడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ జి. మన్మధ కుమార్ తెలిపారు.
PRINT TIME: August 25, 2026 08:11 AM
చౌటుప్పల్లో నేపాల్ యువకుడి ఆత్మహత్య
చౌటుప్పల్లో నేపాల్ యువకుడి ఆత్మహత్య
18-06-2026
80 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
బ్రతుకుతెరువు కోసం వచ్చి ఇక్కడి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వంటపని చేస్తున్న నేపాల్ దేశస్థుడు ఉమేష్ (20) బుధవారం రాత్రి చిన్నకొండూరు పరిధిలోని తన గదిలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత ఏడాది అతని భార్య నేపాల్లోనే సూసైడ్ చేసుకోగా, ఆ మనస్తాపంతోనే అతడు బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు.రాత్రి 11 గంటల సమయంలో ఇంటి యజమాని చిలువేరు శివకుమార్ గమనించి, స్థానికుల సహాయంతో చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి అన్న హీరూ వోడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ జి. మన్మధ కుమార్ తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి