Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:50 AM

అనుమతులు లేని వీఆర్ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి

అనుమతులు లేని వీఆర్ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి

అనుమతులు లేని వీఆర్ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి
20-06-2026 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అబ్దుల్లాపూర్‌మెట్,: ప్రభుత్వ అనుమతులు లేకుండా వీఆర్ జూనియర్ కళాశాలను నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని ఎస్ఎఫ్ఎ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు గుండె శివకుమార్ ఆరోపించారు. కళాశాలను వెంటనే సీజ్ చేసి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదారి పట్టిస్తూ భారీ ఫీజులు వసూలు చేస్తున్నారని, పుస్తకాలు, స్టేషనరీ సామగ్రిని కళాశాల యాజమాన్యమే విక్రయిస్తూ బయట కొనుగోలు చేయకుండా ఒత్తిడి తెస్తోందని విమర్శించారు. అనుమతులు లేకుండా విద్యాసంస్థ నిర్వహించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు.

సంబంధిత అధికారులు స్పందించి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, కళాశాల కార్యకలాపాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎ మండల కార్యదర్శి వంశీ, నాయకులు నరేందర్, హరీష్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అనుమతులు లేని వీఆర్ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి

Article Image

అబ్దుల్లాపూర్‌మెట్,: ప్రభుత్వ అనుమతులు లేకుండా వీఆర్ జూనియర్ కళాశాలను నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని ఎస్ఎఫ్ఎ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు గుండె శివకుమార్ ఆరోపించారు. కళాశాలను వెంటనే సీజ్ చేసి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదారి పట్టిస్తూ భారీ ఫీజులు వసూలు చేస్తున్నారని, పుస్తకాలు, స్టేషనరీ సామగ్రిని కళాశాల యాజమాన్యమే విక్రయిస్తూ బయట కొనుగోలు చేయకుండా ఒత్తిడి తెస్తోందని విమర్శించారు. అనుమతులు లేకుండా విద్యాసంస్థ నిర్వహించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు.

సంబంధిత అధికారులు స్పందించి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, కళాశాల కార్యకలాపాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎ మండల కార్యదర్శి వంశీ, నాయకులు నరేందర్, హరీష్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News