Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్వయం ఉపాధితోనే ఆర్థిక పురోగతి: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 04, 2026 08:32 PM

స్వయం ఉపాధితోనే ఆర్థిక పురోగతి: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

స్వయం ఉపాధితోనే ఆర్థిక పురోగతి: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

స్వయం ఉపాధితోనే ఆర్థిక పురోగతి: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
04-09-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

లక్కారంలో 'మద్రాస్ ఫిల్టర్ కాఫీ' ప్రారంభించిన మునుగోడు ఎమ్మెల్యే

యువత వ్యాపార రంగంలో రాణిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం 8వ వార్డు జాతీయ రహదారి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన 'మద్రాస్ ఫిల్టర్ కాఫీ' సెంటర్‌ను మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై ప్రయాణించే ప్రయాణికులకు, స్థానికులకు నాణ్యమైన సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వినయ్, నాయకులు, స్థానిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

స్వయం ఉపాధితోనే ఆర్థిక పురోగతి: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

Article Image

లక్కారంలో 'మద్రాస్ ఫిల్టర్ కాఫీ' ప్రారంభించిన మునుగోడు ఎమ్మెల్యే

యువత వ్యాపార రంగంలో రాణిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం 8వ వార్డు జాతీయ రహదారి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన 'మద్రాస్ ఫిల్టర్ కాఫీ' సెంటర్‌ను మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై ప్రయాణించే ప్రయాణికులకు, స్థానికులకు నాణ్యమైన సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వినయ్, నాయకులు, స్థానిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News