Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నేడు వైభవంగా పుష్పాభిషేకం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 08:43 PM

పండుగ వేళ ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలి.

పండుగ వేళ ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలి.

పండుగ వేళ ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలి.
03-09-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మంచినీరు, విద్యుత్ అంతరాయంపై మున్సిపల్ కమిషనర్‌కు బీజేపీ వినతి.


చిట్యాల: కృష్ణాష్టమి, బోనాల పండుగల నేపథ్యంలో చిట్యాల పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ అధికారులు అన్ని సదుపాయాలు కల్పించాలని బీజేపీ పట్టణాధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు చిట్యాల మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.

పండుగల సందర్భంగా పట్టణంలో మంచినీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడడంతో పాటు విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పారిశుద్ధ్యం, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి సుంచు శీను, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు మాస శ్రీనివాస్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రుద్రవరం లింగస్వామి, సీనియర్ నాయకులు చికిలం మెట్ల అశోక్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కూరేళ్ల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యుడు జయరాపు రామకృష్ణ, సీనియర్ నాయకుడు కంచర్ల శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పండుగ వేళ ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలి.

Article Image

మంచినీరు, విద్యుత్ అంతరాయంపై మున్సిపల్ కమిషనర్‌కు బీజేపీ వినతి.


చిట్యాల: కృష్ణాష్టమి, బోనాల పండుగల నేపథ్యంలో చిట్యాల పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ అధికారులు అన్ని సదుపాయాలు కల్పించాలని బీజేపీ పట్టణాధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు చిట్యాల మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.

పండుగల సందర్భంగా పట్టణంలో మంచినీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడడంతో పాటు విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పారిశుద్ధ్యం, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి సుంచు శీను, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు మాస శ్రీనివాస్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రుద్రవరం లింగస్వామి, సీనియర్ నాయకులు చికిలం మెట్ల అశోక్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కూరేళ్ల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యుడు జయరాపు రామకృష్ణ, సీనియర్ నాయకుడు కంచర్ల శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News