Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏసీబీ వలలో సూర్యాపేట టౌన్‌ ప్లానింగ్‌ అధికారి! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 11:04 AM

సీఎం రేవంత్ రెడ్డి మార్చడానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తుంది: మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్

సీఎం రేవంత్ రెడ్డి మార్చడానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తుంది: మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్

సీఎం రేవంత్ రెడ్డి మార్చడానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తుంది: మాజీ ఎమ్మెల్యే  గాదరి కిషోర్ కుమార్
03-09-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 1000 రోజులు పాలన ముగిసినందున హామీలు అమలు కాకపోవడంతో సమరభేరి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ హాజరయ్యారు. నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల నుంచి బిఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున తరలి వచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల విఫలం పాలన పై తుంగతుర్తి పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.


మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కామెంట్స్..


సీఎం రేవంత్ రెడ్డి పై గాదరి కిషోర్ కుమార్ మండిపడ్డారు

వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి చేసింది శూన్యం

నీ కుర్చీ కాపాడుకోవడానికి నీకు టైం సరిపోతుంది.. రాష్ట్రానికి నువ్వేం చేస్తాం

బిజెపి పార్టీ లోకి పోవడానికి రేవంత్ రెడ్డి సన్నద్ధం అవుతున్నారు

నీ కుర్చీ కాపాడుకోవడం కోసం..కెసిఆర్ ను తిడుతున్నావు

సీఎం రేవంత్ రెడ్డి కుర్చీని మార్చడానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తుంది

సీఎం రేవంత్ రెడ్డి నీకు బుద్ధి రావాలంటే మాజీ సీఎం కేసీఆర్ ఫోటో పెట్టుకుని దండం పెట్టు 45 రోజులు నిష్టగా ఉంటే నీకు బుద్ధి వస్తుంది

బిఆర్ఎస్ హయాంలో తుంగతుర్తిలో 24 గంటలు కాలువ నీళ్లు ఇచ్చి రైతన్నలకు అండగా ఉంది

Sthanikam

సీఎం రేవంత్ రెడ్డి మార్చడానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తుంది: మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్

Article Image

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 1000 రోజులు పాలన ముగిసినందున హామీలు అమలు కాకపోవడంతో సమరభేరి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ హాజరయ్యారు. నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల నుంచి బిఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున తరలి వచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల విఫలం పాలన పై తుంగతుర్తి పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.


మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కామెంట్స్..


సీఎం రేవంత్ రెడ్డి పై గాదరి కిషోర్ కుమార్ మండిపడ్డారు

వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి చేసింది శూన్యం

నీ కుర్చీ కాపాడుకోవడానికి నీకు టైం సరిపోతుంది.. రాష్ట్రానికి నువ్వేం చేస్తాం

బిజెపి పార్టీ లోకి పోవడానికి రేవంత్ రెడ్డి సన్నద్ధం అవుతున్నారు

నీ కుర్చీ కాపాడుకోవడం కోసం..కెసిఆర్ ను తిడుతున్నావు

సీఎం రేవంత్ రెడ్డి కుర్చీని మార్చడానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తుంది

సీఎం రేవంత్ రెడ్డి నీకు బుద్ధి రావాలంటే మాజీ సీఎం కేసీఆర్ ఫోటో పెట్టుకుని దండం పెట్టు 45 రోజులు నిష్టగా ఉంటే నీకు బుద్ధి వస్తుంది

బిఆర్ఎస్ హయాంలో తుంగతుర్తిలో 24 గంటలు కాలువ నీళ్లు ఇచ్చి రైతన్నలకు అండగా ఉంది

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News