Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ సారాంపల్లి మల్లారెడ్డి కి ఘననివాళులు నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 06:50 PM

కామ్రేడ్ సారాంపల్లి మల్లారెడ్డి కి ఘననివాళులు

కామ్రేడ్ సారాంపల్లి మల్లారెడ్డి కి ఘననివాళులు

కామ్రేడ్ సారాంపల్లి మల్లారెడ్డి కి ఘననివాళులు
02-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

పుట్టపర్తి కేంద్రంలోని ఏపీ రైతు సంఘం కార్యాలయంలో ఏపీ రైతు సంఘం జాతీయ నాయకులు, ప్రముఖ రైతు ఉద్యమ నాయకులు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి కి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ,

సత్యసాయి జిల్లాలో వర్షా భావ పరిస్థితులు ఏర్పడి పంటలన్ని ఎండి పోయి రైతులు పెట్టు బడులు తిరిగి రాక తీవ్ర నష్టాలు వస్తున్నాయి. పంటలు ఎండి పోతున్నాయి, భూగర్భ జలాలు ఎండి పోతున్నాయి, పశువు లకు మేత లేక తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ఇంతవరకు సహక చర్యలు, ప్రకటించలేదు, ప్రత్యామ్నాయ విధానాలు ప్రచార ఆర్బాటాలకే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం అవుతున్నాయి.నీటి సౌకర్యం వున్న రైతులకు కావలసినన్ని గడ్డి విత్తనాలు సరఫరా చేయాలి. వెనుక పడిన సత్యసాయి జిల్లాలోని 32 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి.అన్ని రకాల రైతుల పంటల రుణాలు మాఫీ చేయాలి. అన్ని పంటలకు ఉచిత బీమా అమలు చేయాలి.పశు గ్రాసం కేంద్రాలు ప్రభుత్వం ఎర్పాటు చేయాలి.

కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి రైతుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన నిబద్ధత కలిగిన నాయకుడని అన్నారు. ఏపీ రైతు సంఘం బలోపేతానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.

రైతుల హక్కుల కోసం, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై మల్లారెడ్డి గారు నిరంతరం పోరాటాలు నిర్వహించారని, రైతాంగాన్ని సంఘటితం చేయడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. అలాగే సీపీఎం పార్టీ అభివృద్ధికి కూడా ఆయన విశేష సేవలు అందించారని అన్నారు.రైతు ఉద్యమానికి, కార్మిక–కర్షక ఐక్యతకు ఆయన చేసిన కృషి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మల్లారెడ్డి గారికి మనం అందించే నిజమైన నివాళి అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జంగాలపల్లి పెద్దన్న,A హరి, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు, బ్యాళ్ల అంజి, యోగానంద, రామిరెడ్డి, శివన్న, మారుతి, మాధవరెడ్డి, శివారెడ్డి, శ్రీరాములు, సుధాకర్ రెడ్డి,సీపీఎం జిల్లా కార్యదర్శి C రామకృష్ణ CITU జిల్లా కార్యదర్శి,GL నరసింహ, కోశాధికారి, N లక్ష్మీ నారాయణ,కార్యకర్తలు పాల్గొని కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

Sthanikam

కామ్రేడ్ సారాంపల్లి మల్లారెడ్డి కి ఘననివాళులు

Article Image

పుట్టపర్తి కేంద్రంలోని ఏపీ రైతు సంఘం కార్యాలయంలో ఏపీ రైతు సంఘం జాతీయ నాయకులు, ప్రముఖ రైతు ఉద్యమ నాయకులు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి కి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ,

సత్యసాయి జిల్లాలో వర్షా భావ పరిస్థితులు ఏర్పడి పంటలన్ని ఎండి పోయి రైతులు పెట్టు బడులు తిరిగి రాక తీవ్ర నష్టాలు వస్తున్నాయి. పంటలు ఎండి పోతున్నాయి, భూగర్భ జలాలు ఎండి పోతున్నాయి, పశువు లకు మేత లేక తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ఇంతవరకు సహక చర్యలు, ప్రకటించలేదు, ప్రత్యామ్నాయ విధానాలు ప్రచార ఆర్బాటాలకే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం అవుతున్నాయి.నీటి సౌకర్యం వున్న రైతులకు కావలసినన్ని గడ్డి విత్తనాలు సరఫరా చేయాలి. వెనుక పడిన సత్యసాయి జిల్లాలోని 32 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి.అన్ని రకాల రైతుల పంటల రుణాలు మాఫీ చేయాలి. అన్ని పంటలకు ఉచిత బీమా అమలు చేయాలి.పశు గ్రాసం కేంద్రాలు ప్రభుత్వం ఎర్పాటు చేయాలి.

కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి రైతుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన నిబద్ధత కలిగిన నాయకుడని అన్నారు. ఏపీ రైతు సంఘం బలోపేతానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.

రైతుల హక్కుల కోసం, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై మల్లారెడ్డి గారు నిరంతరం పోరాటాలు నిర్వహించారని, రైతాంగాన్ని సంఘటితం చేయడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. అలాగే సీపీఎం పార్టీ అభివృద్ధికి కూడా ఆయన విశేష సేవలు అందించారని అన్నారు.రైతు ఉద్యమానికి, కార్మిక–కర్షక ఐక్యతకు ఆయన చేసిన కృషి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మల్లారెడ్డి గారికి మనం అందించే నిజమైన నివాళి అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జంగాలపల్లి పెద్దన్న,A హరి, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు, బ్యాళ్ల అంజి, యోగానంద, రామిరెడ్డి, శివన్న, మారుతి, మాధవరెడ్డి, శివారెడ్డి, శ్రీరాములు, సుధాకర్ రెడ్డి,సీపీఎం జిల్లా కార్యదర్శి C రామకృష్ణ CITU జిల్లా కార్యదర్శి,GL నరసింహ, కోశాధికారి, N లక్ష్మీ నారాయణ,కార్యకర్తలు పాల్గొని కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News