Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డేగుల్‌వాడిలో రైతుల పంటల నమోదు.. క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 05:17 PM

వైఎస్సార్‌ సేవలు.. చిరస్మరణీయం. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్.

వైఎస్సార్‌ సేవలు.. చిరస్మరణీయం. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్.

వైఎస్సార్‌ సేవలు.. చిరస్మరణీయం.  పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్.
02-09-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని రామన్నపేట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం నివాళులర్పించారు. జిల్లా పరిషత్ విశ్రాంతి భవనంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్ మాట్లాడుతూ.. రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతి, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి వైఎస్సార్ చేసిన సేవలుచిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోటే రమేష్, కాంగ్రెస్ నాయకులు వనం చంద్రశేఖర్, కొమ్ము శేఖర్, మోటే మహేష్, నకరికంటి సుదర్శన్, మహమ్మద్ రిజ్వాన్, మీర్జా ఈనాయతుల్లా బేగ్, మహమ్మద్ కరీం, గొలుసుల ప్రసాద్, మేడి శంకరయ్య, మహమ్మద్ మున్నన్, భైరబోయిన శీను తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వైఎస్సార్‌ సేవలు.. చిరస్మరణీయం. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్.

Article Image

రామన్నపేట

మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని రామన్నపేట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం నివాళులర్పించారు. జిల్లా పరిషత్ విశ్రాంతి భవనంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్ మాట్లాడుతూ.. రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతి, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి వైఎస్సార్ చేసిన సేవలుచిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోటే రమేష్, కాంగ్రెస్ నాయకులు వనం చంద్రశేఖర్, కొమ్ము శేఖర్, మోటే మహేష్, నకరికంటి సుదర్శన్, మహమ్మద్ రిజ్వాన్, మీర్జా ఈనాయతుల్లా బేగ్, మహమ్మద్ కరీం, గొలుసుల ప్రసాద్, మేడి శంకరయ్య, మహమ్మద్ మున్నన్, భైరబోయిన శీను తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News