Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీఎంజేఎఫ్ మూడవ రాష్ట్ర మహాసభలకు కరపత్రికల ఆవిష్కరణ. ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:00 PM

నాగోల్‌ పీఎస్‌లో డీసీపీ అనూరాధ తనిఖీ. ప్రజలకు వేగవంతమైన సేవలందించాలి.

నాగోల్‌ పీఎస్‌లో డీసీపీ అనూరాధ తనిఖీ. ప్రజలకు వేగవంతమైన సేవలందించాలి.

నాగోల్‌ పీఎస్‌లో డీసీపీ అనూరాధ తనిఖీ. ప్రజలకు వేగవంతమైన సేవలందించాలి.
01-09-2026 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగోల్‌, సెప్టెంబరు 1: ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా ఎల్‌బీనగర్‌ డీసీపీ బి. అనూరాధ, ఐపీఎస్‌ నాగోల్‌ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, కేసుల దర్యాప్తు, వివిధ విభాగాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సిబ్బందితో సమావేశమైన డీసీపీ.. విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. క్రమశిక్షణ, సమర్థతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పారదర్శకంగా సేవలు అందించాలని ఆదేశించారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూనే ప్రజలకు మరింత చేరువగా పనిచేయాలని డీసీపీ అనూరాధ సూచించారు

Sthanikam

నాగోల్‌ పీఎస్‌లో డీసీపీ అనూరాధ తనిఖీ. ప్రజలకు వేగవంతమైన సేవలందించాలి.

Article Image

నాగోల్‌, సెప్టెంబరు 1: ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా ఎల్‌బీనగర్‌ డీసీపీ బి. అనూరాధ, ఐపీఎస్‌ నాగోల్‌ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, కేసుల దర్యాప్తు, వివిధ విభాగాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సిబ్బందితో సమావేశమైన డీసీపీ.. విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. క్రమశిక్షణ, సమర్థతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పారదర్శకంగా సేవలు అందించాలని ఆదేశించారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూనే ప్రజలకు మరింత చేరువగా పనిచేయాలని డీసీపీ అనూరాధ సూచించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News