Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భద్రతకు ‘ఎల్ఐసీ’యే కొండంత అండ: వాసవి కన్‌స్ట్రక్షన్స్ ఎండీ విజయ్‌కుమార్ ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 07:26 PM

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
01-09-2026 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీ అమలు కాలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైందని, సంపూర్ణ రుణమాఫీ జరగలేదని అన్నారు. వ్యవసాయ కూలీలకు కనీస వేతనం, సామాజిక భద్రత కల్పించాలని, వికలాంగులకు పెంచుతామని ప్రకటించిన పింఛన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వాలు విడనాడకపోతే రానున్న రోజుల్లో ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈరి వీరన్న, పవన్‌కళ్యాణ్‌, జిల్లా కమిటీ సభ్యులు మీసాల సైదులు, వేముల పెద్ద నరసయ్య, జిల్లా నాయకులు కుచం రామారావు, నూకపంగు వైభవ్‌, షేక్‌ నసీరుద్దీన్‌, వెంకటేశ్వర్లు, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

Article Image

ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీ అమలు కాలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైందని, సంపూర్ణ రుణమాఫీ జరగలేదని అన్నారు. వ్యవసాయ కూలీలకు కనీస వేతనం, సామాజిక భద్రత కల్పించాలని, వికలాంగులకు పెంచుతామని ప్రకటించిన పింఛన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వాలు విడనాడకపోతే రానున్న రోజుల్లో ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈరి వీరన్న, పవన్‌కళ్యాణ్‌, జిల్లా కమిటీ సభ్యులు మీసాల సైదులు, వేముల పెద్ద నరసయ్య, జిల్లా నాయకులు కుచం రామారావు, నూకపంగు వైభవ్‌, షేక్‌ నసీరుద్దీన్‌, వెంకటేశ్వర్లు, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News