Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్ దాడులు అరాచకం ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 04:23 PM

మనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్‌ ప్రవేశాలకు చివరి అవకాశం

మనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్‌ ప్రవేశాలకు చివరి అవకాశం

మనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్‌ ప్రవేశాలకు చివరి అవకాశం
01-09-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మానూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 7వ తేదీ వరకు అవకాశం ఉందని కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఇప్పటివరకు అడ్మిషన్ పొందని విద్యార్థులు సమయం వృథా చేయకుండా వెంటనే కళాశాలలో చేరాలని సూచించారు. కళాశాలలో విద్యార్థులకు అందిస్తున్న మెరుగైన విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు. మండల పరిధిలో సుమారు 40 మంది విద్యార్థులు ఇప్పటివరకు ఎక్కడా ఇంటర్‌లో ప్రవేశం పొందలేదని యూడైస్‌ వివరాల్లో నమోదైందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇంటర్ విద్యను కొనసాగించేలా ప్రోత్సహించాలని ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసన్న కోరారు.

Sthanikam

మనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్‌ ప్రవేశాలకు చివరి అవకాశం

Article Image

మానూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 7వ తేదీ వరకు అవకాశం ఉందని కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఇప్పటివరకు అడ్మిషన్ పొందని విద్యార్థులు సమయం వృథా చేయకుండా వెంటనే కళాశాలలో చేరాలని సూచించారు. కళాశాలలో విద్యార్థులకు అందిస్తున్న మెరుగైన విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు. మండల పరిధిలో సుమారు 40 మంది విద్యార్థులు ఇప్పటివరకు ఎక్కడా ఇంటర్‌లో ప్రవేశం పొందలేదని యూడైస్‌ వివరాల్లో నమోదైందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇంటర్ విద్యను కొనసాగించేలా ప్రోత్సహించాలని ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసన్న కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News