Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా సతీష్‌కుమార్‌ నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 09:08 AM

చెల్లి.. బుజ్జి అంటూ వల.. చివరకు భర్తకు పట్టుబాటు!

చెల్లి.. బుజ్జి అంటూ వల.. చివరకు భర్తకు పట్టుబాటు!

చెల్లి.. బుజ్జి అంటూ వల.. చివరకు భర్తకు పట్టుబాటు!
03-09-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కోర్టుకు వచ్చిన వివాహితతో ఏఆర్‌ కానిస్టేబుల్‌ సాన్నిహిత్యం

ఖమ్మం, సెప్టెంబర్‌ 2: కోర్టు వ్యవహారం కోసం వచ్చిన ఓ వివాహితతో పరిచయం పెంచుకుని అనుచితంగా మెలిగిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ రాంబాబు వ్యవహారం ఖమ్మంలో కలకలం రేపింది. తన భార్యతో కానిస్టేబుల్‌ సన్నిహితంగా ఉంటున్నాడని ఆరోపిస్తూ ఆమె భర్త ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

కోర్టుకు వచ్చిన సమయంలో మహిళతో పరిచయం పెంచుకున్న రాంబాబు.. అనంతరం ఆమెతో సన్నిహితంగా మెలిగాడని భర్త ఆరోపించారు. భార్యపై అనుమానంతో నిఘా పెట్టిన ఆయన.. ఇద్దరూ కలిసి ఉన్న సమయంలో పట్టుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో తనపై కానిస్టేబుల్‌ దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

ఘటనకు సంబంధించిన ఆధారాలను అధికారులకు అందించినట్లు బాధితుడు తెలిపాడు. కానిస్టేబుల్‌పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, నిజానిజాలు తేల్చి తగిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది.

Sthanikam

చెల్లి.. బుజ్జి అంటూ వల.. చివరకు భర్తకు పట్టుబాటు!

Article Image

కోర్టుకు వచ్చిన వివాహితతో ఏఆర్‌ కానిస్టేబుల్‌ సాన్నిహిత్యం

ఖమ్మం, సెప్టెంబర్‌ 2: కోర్టు వ్యవహారం కోసం వచ్చిన ఓ వివాహితతో పరిచయం పెంచుకుని అనుచితంగా మెలిగిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ రాంబాబు వ్యవహారం ఖమ్మంలో కలకలం రేపింది. తన భార్యతో కానిస్టేబుల్‌ సన్నిహితంగా ఉంటున్నాడని ఆరోపిస్తూ ఆమె భర్త ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

కోర్టుకు వచ్చిన సమయంలో మహిళతో పరిచయం పెంచుకున్న రాంబాబు.. అనంతరం ఆమెతో సన్నిహితంగా మెలిగాడని భర్త ఆరోపించారు. భార్యపై అనుమానంతో నిఘా పెట్టిన ఆయన.. ఇద్దరూ కలిసి ఉన్న సమయంలో పట్టుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో తనపై కానిస్టేబుల్‌ దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

ఘటనకు సంబంధించిన ఆధారాలను అధికారులకు అందించినట్లు బాధితుడు తెలిపాడు. కానిస్టేబుల్‌పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, నిజానిజాలు తేల్చి తగిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News