నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామంలో చిట్యాల మండల జనసేన నాయకులు నాగార్జున ప్రవీణ్ కుమార్ చారి ఆధ్వర్యంలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు
.బాణసంచా కాల్చి, భారీ కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కేవలం సినిమా హీరో మాత్రమే కాదని, పేదల, రైతుల, యువత కోసం నిలబడే నిజమైన నాయకుడని అన్నారు.ఆయన స్ఫూర్తితో తెలంగాణలో కూడా జనసేనను బలోపేతం చేస్తామని, అవినీతి రహిత సమాజం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాపోలు గణేష్, ఐత రాజు స్వామి, మురళి జనసేన కార్యకర్తల పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి