Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏసీబీ వలలో సూర్యాపేట టౌన్‌ ప్లానింగ్‌ అధికారి! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 11:07 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
03-09-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి;రాష్ట్రంలో నిలిచిపోయిన రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మరియు ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ బుధవారం తుంగతుర్తి తహశీల్దార్ దయానందం కు వినతిపత్రం అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ, బకాయిలు చెల్లించకపోవడంతో దాదాపు 30 వేల మందితో పాటు, ఉన్నత విద్యనభ్యసిస్తున్న 90 శాతం మంది పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇది రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు సంబంధించిన సమస్య అని పేర్కొన్నారు. ఫీజుల పేరుతో కాలేజీలు సర్టిఫికెట్లు ఆపకుండా విద్యార్థులకు అందజేసేలా ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ మహారాజ్, శ్రీను మహారాజ్, సతీష్ యాదవ్, సుంకరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

Article Image

తుంగతుర్తి;రాష్ట్రంలో నిలిచిపోయిన రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మరియు ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ బుధవారం తుంగతుర్తి తహశీల్దార్ దయానందం కు వినతిపత్రం అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ, బకాయిలు చెల్లించకపోవడంతో దాదాపు 30 వేల మందితో పాటు, ఉన్నత విద్యనభ్యసిస్తున్న 90 శాతం మంది పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇది రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు సంబంధించిన సమస్య అని పేర్కొన్నారు. ఫీజుల పేరుతో కాలేజీలు సర్టిఫికెట్లు ఆపకుండా విద్యార్థులకు అందజేసేలా ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ మహారాజ్, శ్రీను మహారాజ్, సతీష్ యాదవ్, సుంకరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News