Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏసీబీ వలలో సూర్యాపేట టౌన్‌ ప్లానింగ్‌ అధికారి! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 11:06 AM

ఏసీబీ వలలో సూర్యాపేట టౌన్‌ ప్లానింగ్‌ అధికారి!

ఏసీబీ వలలో సూర్యాపేట టౌన్‌ ప్లానింగ్‌ అధికారి!

ఏసీబీ వలలో సూర్యాపేట టౌన్‌ ప్లానింగ్‌ అధికారి!
03-09-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


అక్రమ ఆస్తుల ఆరోపణలపై సోదాలు.. మానసనగర్‌లోని నివాసంలో ఏసీబీ తనిఖీలు.


సూర్యాపేట: సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ సోమయ్య ఏసీబీ వలలో చిక్కారు. భారీగా అవినీతికి పాల్పడి అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న సమాచారంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఉదయం సోదాలు చేపట్టారు. సూర్యాపేటలోని మానసనగర్‌లో ఉన్న సోమయ్య నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సోమయ్యపై అవినీతి, అక్రమ ఆస్తులకు సంబంధించిన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం. ఇంట్లోని పలు కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు, ఇతర రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

సోదాలు పూర్తయిన తర్వాత సోమయ్యకు సంబంధించిన ఆస్తులు, నగదు, ఇతర వివరాలపై ఏసీబీ అధికారులు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అయితే సోదాల్లో ఇప్పటివరకు ఏమేమి గుర్తించారనే వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

Sthanikam

ఏసీబీ వలలో సూర్యాపేట టౌన్‌ ప్లానింగ్‌ అధికారి!

Article Image


అక్రమ ఆస్తుల ఆరోపణలపై సోదాలు.. మానసనగర్‌లోని నివాసంలో ఏసీబీ తనిఖీలు.


సూర్యాపేట: సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ సోమయ్య ఏసీబీ వలలో చిక్కారు. భారీగా అవినీతికి పాల్పడి అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న సమాచారంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఉదయం సోదాలు చేపట్టారు. సూర్యాపేటలోని మానసనగర్‌లో ఉన్న సోమయ్య నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సోమయ్యపై అవినీతి, అక్రమ ఆస్తులకు సంబంధించిన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం. ఇంట్లోని పలు కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు, ఇతర రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

సోదాలు పూర్తయిన తర్వాత సోమయ్యకు సంబంధించిన ఆస్తులు, నగదు, ఇతర వివరాలపై ఏసీబీ అధికారులు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అయితే సోదాల్లో ఇప్పటివరకు ఏమేమి గుర్తించారనే వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News