Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నేడు వైభవంగా పుష్పాభిషేకం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 08:47 PM

కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నేడు వైభవంగా పుష్పాభిషేకం

కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నేడు వైభవంగా పుష్పాభిషేకం

కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నేడు వైభవంగా పుష్పాభిషేకం
03-09-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: శ్రావణమాసం సందర్భంగా చిట్యాల శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో నాలుగో శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్, డైరెక్టర్లు తెలిపారు.ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉదయం 9.15 గంటలకు పుష్పాభిషేకం వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి చిట్యాల పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పట్టణ ప్రముఖులు, భక్తులు, దాతలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది.

శ్రావణమాస ప్రత్యేక పూజల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ పుష్పాభిషేకాన్ని ప్రత్యేక ఆహ్వానంగా భావించి భక్తులు పాల్గొని కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు పొందాలని కమిటీ కోరింది.

Sthanikam

కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నేడు వైభవంగా పుష్పాభిషేకం

Article Image

చిట్యాల: శ్రావణమాసం సందర్భంగా చిట్యాల శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో నాలుగో శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్, డైరెక్టర్లు తెలిపారు.ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉదయం 9.15 గంటలకు పుష్పాభిషేకం వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి చిట్యాల పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పట్టణ ప్రముఖులు, భక్తులు, దాతలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది.

శ్రావణమాస ప్రత్యేక పూజల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ పుష్పాభిషేకాన్ని ప్రత్యేక ఆహ్వానంగా భావించి భక్తులు పాల్గొని కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు పొందాలని కమిటీ కోరింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News