Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సౌమ్య విద్యామందిర్‌లో ఘనంగా ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు. నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 05:51 PM

ప్రథమ సంవత్సరం విద్యార్థులకు అవగాహన.

ప్రథమ సంవత్సరం విద్యార్థులకు అవగాహన.

ప్రథమ సంవత్సరం విద్యార్థులకు అవగాహన.
03-09-2026 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్‌ ఖాన్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కళాశాలలోని సదుపాయాలను సద్వినియోగం చేసుకుని, క్రమం తప్పకుండా హాజరవుతూ శ్రద్ధగా చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. గత 32 ఏళ్లుగా ఎంతోమంది విద్యార్థులు ఈ కళాశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు. అనంతరం ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ విభాగాల ఇన్‌చార్జీలు తమ విభాగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ ఆచార్య ఆర్‌. రత్నమంజుల, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ డి. కిషన్‌, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎన్‌. లక్ష్మీనీలిమ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రథమ సంవత్సరం విద్యార్థులకు అవగాహన.

Article Image

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్‌ ఖాన్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కళాశాలలోని సదుపాయాలను సద్వినియోగం చేసుకుని, క్రమం తప్పకుండా హాజరవుతూ శ్రద్ధగా చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. గత 32 ఏళ్లుగా ఎంతోమంది విద్యార్థులు ఈ కళాశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు. అనంతరం ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ విభాగాల ఇన్‌చార్జీలు తమ విభాగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ ఆచార్య ఆర్‌. రత్నమంజుల, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ డి. కిషన్‌, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎన్‌. లక్ష్మీనీలిమ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News