Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏసీబీ సోదాల వేళ.. అధికారుల గైర్హాజరు! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 01:01 PM

Srsp కాలువలద్వారా నీళ్ళిచ్చి వరి పంటలు కాపాడాలి ; తాడికొండ సీతయ్య

Srsp కాలువలద్వారా నీళ్ళిచ్చి వరి పంటలు కాపాడాలి ; తాడికొండ సీతయ్య

Srsp కాలువలద్వారా నీళ్ళిచ్చి వరి పంటలు కాపాడాలి ; తాడికొండ సీతయ్య
03-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి;

కాంగ్రెస్ ప్రభుత్వం మూడేండ్ల పాలనలో పూర్తిగా రైతు వ్యతిరేక నిర్ణయాలతో వ్యవసాయందివాలా తీయించ్చిందని మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. గురువారం మండల పరిధిలోని రామన్నగూడెం తండాలో ఎస్ఆర్సిపి కాలువలో నిరసన తెలిపి మాట్లాడారూ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంకఒక్క హామీ నెరవేర్చలేదని అన్నారు. రైతు భరోసా. రైతు భీమా. 24గం విద్యుత్ పంటకు సరిపోయే యూరియా ఏది సకాలంలో ఇవ్వకుండా కనీసం గోదావరి జలాలను కూడ అందించలేని ఈ కాంగ్రెస్ పార్టీ కి ప్రభుత్వానికి తగిన గుణ పాఠం చెప్పాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో గాజుల యాదగిరి గాజుల భుజంగారావు. ఉపసర్పంచ్ వేణు. బూక్య ధర్మ నాయక్ గుగులోతు రాములు. అంగోతు వీరు. వీర నాయక్ బాణు నాయక్.మాజీ సర్పంచ్ యాకు నాయక్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

Srsp కాలువలద్వారా నీళ్ళిచ్చి వరి పంటలు కాపాడాలి ; తాడికొండ సీతయ్య

Article Image

తుంగతుర్తి;

కాంగ్రెస్ ప్రభుత్వం మూడేండ్ల పాలనలో పూర్తిగా రైతు వ్యతిరేక నిర్ణయాలతో వ్యవసాయందివాలా తీయించ్చిందని మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. గురువారం మండల పరిధిలోని రామన్నగూడెం తండాలో ఎస్ఆర్సిపి కాలువలో నిరసన తెలిపి మాట్లాడారూ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంకఒక్క హామీ నెరవేర్చలేదని అన్నారు. రైతు భరోసా. రైతు భీమా. 24గం విద్యుత్ పంటకు సరిపోయే యూరియా ఏది సకాలంలో ఇవ్వకుండా కనీసం గోదావరి జలాలను కూడ అందించలేని ఈ కాంగ్రెస్ పార్టీ కి ప్రభుత్వానికి తగిన గుణ పాఠం చెప్పాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో గాజుల యాదగిరి గాజుల భుజంగారావు. ఉపసర్పంచ్ వేణు. బూక్య ధర్మ నాయక్ గుగులోతు రాములు. అంగోతు వీరు. వీర నాయక్ బాణు నాయక్.మాజీ సర్పంచ్ యాకు నాయక్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News