Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నేడు వైభవంగా పుష్పాభిషేకం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 09:24 PM

భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మ, కోట మైసమ్మ లకు బోనాలు సమర్పణ.

భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మ, కోట మైసమ్మ లకు బోనాలు సమర్పణ.

భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మ, కోట మైసమ్మ లకు బోనాలు సమర్పణ.
03-09-2026 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: పట్టణంలో ముత్యాలమ్మ, కోట మైసమ్మ, బొడ్రాయి సర్కార్‌కు బోనం సమర్పించే కార్యక్రమం గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉపసర్పంచ్ మోటీ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు బోనాలు సమర్పించారు.

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మోటీ రమేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవార్లను వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు నకిరేకంటి మొగులయ్య, శిరీష పృధ్వీరాజ్, ఆకవరపు మధుబాబు, మాజీ ఎంపీటీసీలు సాల్వేరు అశోక్, వనం చంద్రశేఖర్, ఊట్కూరి నరసింహ, జెల్లా వెంకటేష్, ఎండీ జమీర్ తదితరులు పాల్గొన్నారు.

వార్డు సభ్యులు, అన్ని కుల సంఘాల పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, స్థానికులు హాజరయ్యారు.

Sthanikam

భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మ, కోట మైసమ్మ లకు బోనాలు సమర్పణ.

Article Image

రామన్నపేట: పట్టణంలో ముత్యాలమ్మ, కోట మైసమ్మ, బొడ్రాయి సర్కార్‌కు బోనం సమర్పించే కార్యక్రమం గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉపసర్పంచ్ మోటీ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు బోనాలు సమర్పించారు.

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మోటీ రమేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవార్లను వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు నకిరేకంటి మొగులయ్య, శిరీష పృధ్వీరాజ్, ఆకవరపు మధుబాబు, మాజీ ఎంపీటీసీలు సాల్వేరు అశోక్, వనం చంద్రశేఖర్, ఊట్కూరి నరసింహ, జెల్లా వెంకటేష్, ఎండీ జమీర్ తదితరులు పాల్గొన్నారు.

వార్డు సభ్యులు, అన్ని కుల సంఘాల పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, స్థానికులు హాజరయ్యారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News