తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో తుంగతుర్తి మండల సాక్షి దినపత్రిక విలేకరి వర్ధేల్లి వీరమల్లు గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారిని పరామర్శించి, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొని, డయాలసిస్ చికిత్స కోసం ₹20,000/- (ఇరవై వేల రూపాయలు) ఆర్థికసాయం అందజేసి, వారి కుటుంబానికి అండగా
డా.గాదరి కిశోర్ కుమార్
తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు నిలిచారు.ఈ కార్యక్రమంలో BRS పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, విలేకర్లు, తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి