Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అర్హులకే మంజూరు చేయాలి కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 19, 2026 06:23 PM

తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. ఎంపీడీవో, ఏపీవోకు ఫీల్డ్‌ అసిస్టెంట్ల వినతి

తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. ఎంపీడీవో, ఏపీవోకు ఫీల్డ్‌ అసిస్టెంట్ల వినతి

తిరిగి విధుల్లోకి తీసుకోవాలి.  ఎంపీడీవో, ఏపీవోకు ఫీల్డ్‌ అసిస్టెంట్ల వినతి
19-08-2026 88 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉపాధి హామీ పథకంలో తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ రామన్నపేట మండలానికి చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు బుధవారం ఎంపీడీవో, ఏపీవోలకు వినతిపత్రం అందజేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిర్ణమ్మల గ్రామానికి చెందిన బాలరాజు, రామన్నపేటకు చెందిన చెరుకు సత్యనారాయణ గతంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా పనిచేశారు. 2006 నుంచి 2019 వరకు సేవలందించిన తమను జాబ్‌కార్డుల్లో పనిదినాలు 10 శాతం కంటే తక్కువగా ఉండటంతో విధుల నుంచి తొలగించినట్లు వారు తెలిపారు. వి బి జి రాంమ్ జి ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ మేరకు రామన్నపేట ఎంపీడీవో ఏ. రాములు, ఏపీవో వెంకన్నకు వినతిపత్రం అందజేశారు. గతంలో తాము అందించిన సేవలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. ఎంపీడీవో, ఏపీవోకు ఫీల్డ్‌ అసిస్టెంట్ల వినతి

Article Image

ఉపాధి హామీ పథకంలో తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ రామన్నపేట మండలానికి చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు బుధవారం ఎంపీడీవో, ఏపీవోలకు వినతిపత్రం అందజేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిర్ణమ్మల గ్రామానికి చెందిన బాలరాజు, రామన్నపేటకు చెందిన చెరుకు సత్యనారాయణ గతంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా పనిచేశారు. 2006 నుంచి 2019 వరకు సేవలందించిన తమను జాబ్‌కార్డుల్లో పనిదినాలు 10 శాతం కంటే తక్కువగా ఉండటంతో విధుల నుంచి తొలగించినట్లు వారు తెలిపారు. వి బి జి రాంమ్ జి ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ మేరకు రామన్నపేట ఎంపీడీవో ఏ. రాములు, ఏపీవో వెంకన్నకు వినతిపత్రం అందజేశారు. గతంలో తాము అందించిన సేవలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News