Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అర్హులకే మంజూరు చేయాలి కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 19, 2026 06:22 PM

కెమెరా క్లిక్‌.. చరిత్రకు సాక్ష్యం! ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

కెమెరా క్లిక్‌.. చరిత్రకు సాక్ష్యం! ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

కెమెరా క్లిక్‌.. చరిత్రకు సాక్ష్యం!  ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ
19-08-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

ఒక్క క్లిక్‌తో ఓ సంఘటనను చరిత్రలో పదిలం చేసే ఫోటోగ్రఫీకి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపేట మండల ఫోటో అండ్‌ వీడియో గ్రాఫర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అసోసియేషన్‌ మండల అధ్యక్షుడు మెడబోయిన ఉపేందర్ జెండాను ఆవిష్కరించారు. ఫోటోగ్రఫీ, వీడియో గ్రాఫీ రంగాల్లో పనిచేస్తున్న వారిని అభినందించారు. సమాజంలో జరిగే ప్రతి ముఖ్య ఘటనను కెమెరా కంటితో ప్రజలకు అందిస్తూ, వాటిని భవిష్యత్‌ తరాలకు అందించే బాధ్యత ఫోటోగ్రాఫర్లపై ఉందన్నారు.

కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి భాషా మల్ల సంతోష్‌కుమార్, కార్యదర్శి కమల్‌శెట్టి శ్రీకాంత్, గౌరవ సలహాదారులు నాగటి యాదయ్య, మొగిలి రమేష్, వెంకటరమణ, నకిరేకంటి రవి, నకిరేకంటి శీను, రుద్ర చంద్రశేఖర్, మహేందర్, భార్గవ్, ఆది తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

కెమెరా క్లిక్‌.. చరిత్రకు సాక్ష్యం! ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

Article Image

రామన్నపేట,

ఒక్క క్లిక్‌తో ఓ సంఘటనను చరిత్రలో పదిలం చేసే ఫోటోగ్రఫీకి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపేట మండల ఫోటో అండ్‌ వీడియో గ్రాఫర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అసోసియేషన్‌ మండల అధ్యక్షుడు మెడబోయిన ఉపేందర్ జెండాను ఆవిష్కరించారు. ఫోటోగ్రఫీ, వీడియో గ్రాఫీ రంగాల్లో పనిచేస్తున్న వారిని అభినందించారు. సమాజంలో జరిగే ప్రతి ముఖ్య ఘటనను కెమెరా కంటితో ప్రజలకు అందిస్తూ, వాటిని భవిష్యత్‌ తరాలకు అందించే బాధ్యత ఫోటోగ్రాఫర్లపై ఉందన్నారు.

కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి భాషా మల్ల సంతోష్‌కుమార్, కార్యదర్శి కమల్‌శెట్టి శ్రీకాంత్, గౌరవ సలహాదారులు నాగటి యాదయ్య, మొగిలి రమేష్, వెంకటరమణ, నకిరేకంటి రవి, నకిరేకంటి శీను, రుద్ర చంద్రశేఖర్, మహేందర్, భార్గవ్, ఆది తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News