Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మున్సిపల్ యంత్రాంగం కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 02:41 PM

సైన్స్ ఫేర్‌తో సందడిగా మారిన సరస్వతి శశి మందిర్

సైన్స్ ఫేర్‌తో సందడిగా మారిన సరస్వతి శశి మందిర్

సైన్స్ ఫేర్‌తో సందడిగా మారిన సరస్వతి శశి మందిర్
March 01, 2026 07:52 PM 122 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని: పట్టణంలోని హనుమాన్ నగర్‌లో ఉన్న సరస్వతి శశి మందిర్ స్కూల్ లో నిర్వహించిన సైన్స్ ఫేర్ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. విద్యార్థులు రూపొందించిన వినూత్న శాస్త్రీయ నమూనాలు ఆకట్టుకున్నాయి.

పాఠశాల ప్రిన్సిపల్ ఆహ్వానం మేరకు టిడిపి యువ నాయకుడు కొంకా సిద్ధార్థ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించారు. విద్యార్థులు తమ ప్రయోగాల ఉద్దేశ్యం, విధానాన్ని వివరించగా ఆయన ప్రశంసించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన విధానం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. చిన్న వయసులోనే పరిశోధనాత్మక దృక్పథం అలవడితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవడం సులభమని సూచించారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. పాఠశాల యాజమాన్యం మరిన్ని సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News