Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:44 PM

సైన్స్ ఫేర్‌తో సందడిగా మారిన సరస్వతి శశి మందిర్

సైన్స్ ఫేర్‌తో సందడిగా మారిన సరస్వతి శశి మందిర్

సైన్స్ ఫేర్‌తో సందడిగా మారిన సరస్వతి శశి మందిర్
01-03-2026 127 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని: పట్టణంలోని హనుమాన్ నగర్‌లో ఉన్న సరస్వతి శశి మందిర్ స్కూల్ లో నిర్వహించిన సైన్స్ ఫేర్ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. విద్యార్థులు రూపొందించిన వినూత్న శాస్త్రీయ నమూనాలు ఆకట్టుకున్నాయి.

పాఠశాల ప్రిన్సిపల్ ఆహ్వానం మేరకు టిడిపి యువ నాయకుడు కొంకా సిద్ధార్థ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించారు. విద్యార్థులు తమ ప్రయోగాల ఉద్దేశ్యం, విధానాన్ని వివరించగా ఆయన ప్రశంసించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన విధానం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. చిన్న వయసులోనే పరిశోధనాత్మక దృక్పథం అలవడితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవడం సులభమని సూచించారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. పాఠశాల యాజమాన్యం మరిన్ని సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపింది.

Sthanikam

సైన్స్ ఫేర్‌తో సందడిగా మారిన సరస్వతి శశి మందిర్

Article Image

ఆదోని: పట్టణంలోని హనుమాన్ నగర్‌లో ఉన్న సరస్వతి శశి మందిర్ స్కూల్ లో నిర్వహించిన సైన్స్ ఫేర్ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. విద్యార్థులు రూపొందించిన వినూత్న శాస్త్రీయ నమూనాలు ఆకట్టుకున్నాయి.

పాఠశాల ప్రిన్సిపల్ ఆహ్వానం మేరకు టిడిపి యువ నాయకుడు కొంకా సిద్ధార్థ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించారు. విద్యార్థులు తమ ప్రయోగాల ఉద్దేశ్యం, విధానాన్ని వివరించగా ఆయన ప్రశంసించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన విధానం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. చిన్న వయసులోనే పరిశోధనాత్మక దృక్పథం అలవడితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవడం సులభమని సూచించారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. పాఠశాల యాజమాన్యం మరిన్ని సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News