Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా అంబేడ్కర్: పుస్తకాలలో కాదు, ప్రస్తుత సమాజంలో పునర్జన్మ పొందాల్సిన ఆలోచన” హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 14, 2026 07:03 PM

సబ్ కలెక్టర్ ఉమ హారతి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

సబ్ కలెక్టర్ ఉమ హారతి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

సబ్ కలెక్టర్ ఉమ హారతి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
April 14, 2026 03:21 PM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను సబ్ కలెక్టర్ ఉమా హారతి ఐఏఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గారి ఆలోచనలు సమానత్వం, న్యాయం, విద్యాభివృద్ధికి దారి చూపుతున్నాయని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రాజు పటేల్, సీనియర్ అసిస్టెంట్ ఈశ్వర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాధవరెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు జైపాల్, సుధాకర్, సర్వేయర్లు మల్లేశం, రాజు, లక్ష్మణ్, సాయిలు తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News