Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 02:14 AM

సబ్ కలెక్టర్ ఉమ హారతి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

సబ్ కలెక్టర్ ఉమ హారతి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

సబ్ కలెక్టర్ ఉమ హారతి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
14-04-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను సబ్ కలెక్టర్ ఉమా హారతి ఐఏఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గారి ఆలోచనలు సమానత్వం, న్యాయం, విద్యాభివృద్ధికి దారి చూపుతున్నాయని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రాజు పటేల్, సీనియర్ అసిస్టెంట్ ఈశ్వర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాధవరెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు జైపాల్, సుధాకర్, సర్వేయర్లు మల్లేశం, రాజు, లక్ష్మణ్, సాయిలు తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు.

Sthanikam

సబ్ కలెక్టర్ ఉమ హారతి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

Article Image

నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను సబ్ కలెక్టర్ ఉమా హారతి ఐఏఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గారి ఆలోచనలు సమానత్వం, న్యాయం, విద్యాభివృద్ధికి దారి చూపుతున్నాయని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రాజు పటేల్, సీనియర్ అసిస్టెంట్ ఈశ్వర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాధవరెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు జైపాల్, సుధాకర్, సర్వేయర్లు మల్లేశం, రాజు, లక్ష్మణ్, సాయిలు తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News