నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను సబ్ కలెక్టర్ ఉమా హారతి ఐఏఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గారి ఆలోచనలు సమానత్వం, న్యాయం, విద్యాభివృద్ధికి దారి చూపుతున్నాయని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రాజు పటేల్, సీనియర్ అసిస్టెంట్ ఈశ్వర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాధవరెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు జైపాల్, సుధాకర్, సర్వేయర్లు మల్లేశం, రాజు, లక్ష్మణ్, సాయిలు తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు.
PRINT TIME: August 07, 2026 02:14 AM
సబ్ కలెక్టర్ ఉమ హారతి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
సబ్ కలెక్టర్ ఉమ హారతి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
14-04-2026
65 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను సబ్ కలెక్టర్ ఉమా హారతి ఐఏఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గారి ఆలోచనలు సమానత్వం, న్యాయం, విద్యాభివృద్ధికి దారి చూపుతున్నాయని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రాజు పటేల్, సీనియర్ అసిస్టెంట్ ఈశ్వర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాధవరెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు జైపాల్, సుధాకర్, సర్వేయర్లు మల్లేశం, రాజు, లక్ష్మణ్, సాయిలు తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి