Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీటీ రోడ్లుగా మార్చాలని సిపిఎం డిమాం రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహ కార్యక్రమం ఉధంపూర్‌లో ఘోర ప్రమాదం: 100 అడుగుల లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 20, 2026 06:33 PM

సబ్ కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాల్లో బసవేశ్వరునికి నివాళులు

సబ్ కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాల్లో బసవేశ్వరునికి నివాళులు

సబ్ కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాల్లో బసవేశ్వరునికి నివాళులు
April 20, 2026 02:50 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయం మరియు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రాజు పటేల్, డిప్యూటీ తహసీల్దార్ ఈశ్వర్, జూనియర్ అసిస్టెంట్లు రాజు, సుధాకర్, పండరి తదితరులు పాల్గొని మహాత్మా బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బసవేశ్వరుడు సమానత్వం, సామాజిక న్యాయం, మానవతా విలువలను బోధించిన మహానుభావుడని పేర్కొంటూ, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు. కార్యక్రమం సాదాసీదాగా అయినప్పటికీ గౌరవప్రదంగా నిర్వహించబడింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News