Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్! కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 07:35 AM

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయులకు గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయులకు గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయులకు గాయాలు
February 28, 2026 12:34 PM 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయులకు గాయాలు

కోదాడ మండలం రెడ్లకుంట ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు శనివారం రోడ్డు ప్రమాదంలో గాయాలు అయ్యాయి. ఉదయం ద్విచక్ర వాహనంపై పాఠశాలకు వెళుతున్న రువ్వ శ్రావణ్, గడ్డం రవి చంద్రలకు ఎదురుగా వస్తున్న వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాద ఘటనలో శ్రావణ్ కుమార్ నాలుకకు గాయం కాగా రవిచంద్ర కు చెయ్యి విరిగింది. విషయం తెలుసుకున్న కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ వైద్యశాలకు వెళ్లి ఉపాధ్యాయులను పరామర్శించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News