Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 03:03 PM

రంజాన్ మాసంలో దానం చేస్తే అపార పుణ్యం

రంజాన్ మాసంలో దానం చేస్తే అపార పుణ్యం

రంజాన్ మాసంలో దానం చేస్తే అపార పుణ్యం
March 07, 2026 07:53 AM 133 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు దాన ధర్మాలు చేయాలని మౌలానా మొహమ్మద్ ఇలియాజ్ తెలిపారు. శనివారం ఉదయం సోమందేపల్లిలోని జామియా మజీద్‌లో నమాజ్ అనంతరం ఆయన ఖురాన్‌లోని సందేశాలను వివరించారు. రంజాన్ మాసంలో ఒక రూపాయి దానం చేసినా ఎంతో పుణ్యం లభిస్తుందని చెప్పారు. ప్రతి ముస్లిం నమాజ్ చదివి పేదవారికి సహాయం చేయాలని, దాన ధర్మాలు చేయాలని సూచించారు. అనంతరం ప్రత్యేక దువా నిర్వహించారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News