Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 03:44 AM

రంజాన్ మాసంలో దానం చేస్తే అపార పుణ్యం

రంజాన్ మాసంలో దానం చేస్తే అపార పుణ్యం

రంజాన్ మాసంలో దానం చేస్తే అపార పుణ్యం
March 07, 2026 07:53 AM 123 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు దాన ధర్మాలు చేయాలని మౌలానా మొహమ్మద్ ఇలియాజ్ తెలిపారు. శనివారం ఉదయం సోమందేపల్లిలోని జామియా మజీద్‌లో నమాజ్ అనంతరం ఆయన ఖురాన్‌లోని సందేశాలను వివరించారు. రంజాన్ మాసంలో ఒక రూపాయి దానం చేసినా ఎంతో పుణ్యం లభిస్తుందని చెప్పారు. ప్రతి ముస్లిం నమాజ్ చదివి పేదవారికి సహాయం చేయాలని, దాన ధర్మాలు చేయాలని సూచించారు. అనంతరం ప్రత్యేక దువా నిర్వహించారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News