సోమందేపల్లి: పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు దాన ధర్మాలు చేయాలని మౌలానా మొహమ్మద్ ఇలియాజ్ తెలిపారు. శనివారం ఉదయం సోమందేపల్లిలోని జామియా మజీద్లో నమాజ్ అనంతరం ఆయన ఖురాన్లోని సందేశాలను వివరించారు. రంజాన్ మాసంలో ఒక రూపాయి దానం చేసినా ఎంతో పుణ్యం లభిస్తుందని చెప్పారు. ప్రతి ముస్లిం నమాజ్ చదివి పేదవారికి సహాయం చేయాలని, దాన ధర్మాలు చేయాలని సూచించారు. అనంతరం ప్రత్యేక దువా నిర్వహించారు.
PRINT TIME: August 25, 2026 05:49 AM
రంజాన్ మాసంలో దానం చేస్తే అపార పుణ్యం
రంజాన్ మాసంలో దానం చేస్తే అపార పుణ్యం
07-03-2026
141 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
సోమందేపల్లి: పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు దాన ధర్మాలు చేయాలని మౌలానా మొహమ్మద్ ఇలియాజ్ తెలిపారు. శనివారం ఉదయం సోమందేపల్లిలోని జామియా మజీద్లో నమాజ్ అనంతరం ఆయన ఖురాన్లోని సందేశాలను వివరించారు. రంజాన్ మాసంలో ఒక రూపాయి దానం చేసినా ఎంతో పుణ్యం లభిస్తుందని చెప్పారు. ప్రతి ముస్లిం నమాజ్ చదివి పేదవారికి సహాయం చేయాలని, దాన ధర్మాలు చేయాలని సూచించారు. అనంతరం ప్రత్యేక దువా నిర్వహించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి