Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 02:15 AM

కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు

కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు

కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు
April 23, 2026 11:49 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం కేతగానిచెరువు గ్రామంలో భగీరథ మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ సాయంత్రం గ్రామాన్ని సందర్శించారు.


ఈ సందర్భంగా ఆయన భగీరథ మహర్షి విగ్రహానికి పూజలు నిర్వహించి పూలమాల అర్పించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ముత్యాల పల్లకిలో భగీరథ మహర్షి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ కార్యక్రమంలో లైవ్ స్టాక్ రాష్ట్ర డైరెక్టర్ వెంకటేశులు, బెంగళూరు పారిశ్రామిక వేత్త సి.ఎన్. రామ్, నాగరాజు, గ్రామ యువనాయకులు లోకేంద్ర, వెంకటేశులు, కబాబ్ అంజి తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News