Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రైల్వే సాధన ఉద్యమానికి ఆర్యవైశ్యుల మద్దతు పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 11, 2026 01:19 AM

కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు

కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు

కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు
23-04-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం కేతగానిచెరువు గ్రామంలో భగీరథ మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ సాయంత్రం గ్రామాన్ని సందర్శించారు.


ఈ సందర్భంగా ఆయన భగీరథ మహర్షి విగ్రహానికి పూజలు నిర్వహించి పూలమాల అర్పించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ముత్యాల పల్లకిలో భగీరథ మహర్షి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ కార్యక్రమంలో లైవ్ స్టాక్ రాష్ట్ర డైరెక్టర్ వెంకటేశులు, బెంగళూరు పారిశ్రామిక వేత్త సి.ఎన్. రామ్, నాగరాజు, గ్రామ యువనాయకులు లోకేంద్ర, వెంకటేశులు, కబాబ్ అంజి తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం కేతగానిచెరువు గ్రామంలో భగీరథ మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ సాయంత్రం గ్రామాన్ని సందర్శించారు.


ఈ సందర్భంగా ఆయన భగీరథ మహర్షి విగ్రహానికి పూజలు నిర్వహించి పూలమాల అర్పించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ముత్యాల పల్లకిలో భగీరథ మహర్షి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ కార్యక్రమంలో లైవ్ స్టాక్ రాష్ట్ర డైరెక్టర్ వెంకటేశులు, బెంగళూరు పారిశ్రామిక వేత్త సి.ఎన్. రామ్, నాగరాజు, గ్రామ యువనాయకులు లోకేంద్ర, వెంకటేశులు, కబాబ్ అంజి తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News