PRINT TIME: March 20, 2026 04:26 PM
జ్యోతుల మహోత్సవంలో పాల్గొన్న మంత్రి సవిత
జ్యోతుల మహోత్సవంలో పాల్గొన్న మంత్రి సవిత
March 20, 2026 02:37 PM
3 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్య సాయి జిల్లాలోని సోమందేపల్లి పట్టణంలో జరిగిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జ్యోతుల మహోత్సవంలో రాష్ట్ర మంత్రి సవిత గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. పూర్వపు కట్ట వద్ద రోడ్డు నిర్మాణం తమ కృషితోనే జరిగిందని తెలిపారు. సోమందేపల్లి పంచాయతీ అభివృద్ధికి రూ.2.5 కోట్లతో వివిధ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. అమ్మవారి జ్యోతులను దర్శించుకోవడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఈ వేడుకలకు వేలాదిగా తరలి వచ్చిన మహిళలతో మంత్రి సవిత మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి