Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మత్తుకు దూరంగా ఉంటేనే దేశ భవిష్యత్తు భద్రం: ​డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం. సుమన్‌ కల్యాణ్‌ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 27, 2026 12:15 AM

జ్యోతుల మహోత్సవంలో పాల్గొన్న మంత్రి సవిత

జ్యోతుల మహోత్సవంలో పాల్గొన్న మంత్రి సవిత

జ్యోతుల మహోత్సవంలో పాల్గొన్న మంత్రి సవిత
March 20, 2026 02:37 PM 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్య సాయి జిల్లాలోని సోమందేపల్లి పట్టణంలో జరిగిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జ్యోతుల మహోత్సవంలో రాష్ట్ర మంత్రి సవిత గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. పూర్వపు కట్ట వద్ద రోడ్డు నిర్మాణం తమ కృషితోనే జరిగిందని తెలిపారు. సోమందేపల్లి పంచాయతీ అభివృద్ధికి రూ.2.5 కోట్లతో వివిధ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. అమ్మవారి జ్యోతులను దర్శించుకోవడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఈ వేడుకలకు వేలాదిగా తరలి వచ్చిన మహిళలతో మంత్రి సవిత మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News