Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుబలకు అండగా నిలుస్తాం: ఎంపీ నాగరాజు డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 04, 2026 06:31 PM

జ్యోతుల మహోత్సవంలో పాల్గొన్న మంత్రి సవిత

జ్యోతుల మహోత్సవంలో పాల్గొన్న మంత్రి సవిత

జ్యోతుల మహోత్సవంలో పాల్గొన్న మంత్రి సవిత
March 20, 2026 02:37 PM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్య సాయి జిల్లాలోని సోమందేపల్లి పట్టణంలో జరిగిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జ్యోతుల మహోత్సవంలో రాష్ట్ర మంత్రి సవిత గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. పూర్వపు కట్ట వద్ద రోడ్డు నిర్మాణం తమ కృషితోనే జరిగిందని తెలిపారు. సోమందేపల్లి పంచాయతీ అభివృద్ధికి రూ.2.5 కోట్లతో వివిధ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. అమ్మవారి జ్యోతులను దర్శించుకోవడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఈ వేడుకలకు వేలాదిగా తరలి వచ్చిన మహిళలతో మంత్రి సవిత మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News