Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మత్తుకు దూరంగా ఉంటేనే దేశ భవిష్యత్తు భద్రం: ​డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం. సుమన్‌ కల్యాణ్‌ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 27, 2026 12:16 AM

చౌడమ్మ జ్యోతులకు ఎస్ఐకి ఆహ్వానం – బందోబస్త్ నిర్వహించాలని వినతి

చౌడమ్మ జ్యోతులకు ఎస్ఐకి ఆహ్వానం – బందోబస్త్ నిర్వహించాలని వినతి

చౌడమ్మ జ్యోతులకు ఎస్ఐకి ఆహ్వానం – బందోబస్త్ నిర్వహించాలని వినతి
March 16, 2026 03:19 PM 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: తోగట వీర క్షత్రియుల ఆరాధ్య దైవం అయిన శ్రీ చౌడేశ్వరి మాత పంచమ జ్యోతి మహోత్సవం ఈ నెల 20వ తేదీ తెల్లవారుజామున సోమందేపల్లిలో జరగనుంది. ఈ సందర్భంగా సోమవారం చౌడేశ్వరి దేవి ఆలయ ధర్మకర్త, మాజీ సర్పంచ్, మాస్టర్ వీవర్ డీసీ ఈశ్వరయ్య ఎస్ఐ రమేష్ బాబును కలిసి ఆహ్వానించారు.

ఉగాది పండుగను పురస్కరించుకుని జరిగే ఈ జ్యోతి మహోత్సవానికి వేలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమానికి ఎస్ఐ రమేష్ బాబు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. అలాగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మహోత్సవానికి తగిన బందోబస్త్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జ్యోతి సంఘం అధ్యక్షుడు బండారు శీనా తదితరులు పాల్గొన్నారు


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News