Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుబలకు అండగా నిలుస్తాం: ఎంపీ నాగరాజు డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 04, 2026 06:32 PM

చౌడమ్మ జ్యోతులకు ఎస్ఐకి ఆహ్వానం – బందోబస్త్ నిర్వహించాలని వినతి

చౌడమ్మ జ్యోతులకు ఎస్ఐకి ఆహ్వానం – బందోబస్త్ నిర్వహించాలని వినతి

చౌడమ్మ జ్యోతులకు ఎస్ఐకి ఆహ్వానం – బందోబస్త్ నిర్వహించాలని వినతి
March 16, 2026 03:19 PM 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: తోగట వీర క్షత్రియుల ఆరాధ్య దైవం అయిన శ్రీ చౌడేశ్వరి మాత పంచమ జ్యోతి మహోత్సవం ఈ నెల 20వ తేదీ తెల్లవారుజామున సోమందేపల్లిలో జరగనుంది. ఈ సందర్భంగా సోమవారం చౌడేశ్వరి దేవి ఆలయ ధర్మకర్త, మాజీ సర్పంచ్, మాస్టర్ వీవర్ డీసీ ఈశ్వరయ్య ఎస్ఐ రమేష్ బాబును కలిసి ఆహ్వానించారు.

ఉగాది పండుగను పురస్కరించుకుని జరిగే ఈ జ్యోతి మహోత్సవానికి వేలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమానికి ఎస్ఐ రమేష్ బాబు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. అలాగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మహోత్సవానికి తగిన బందోబస్త్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జ్యోతి సంఘం అధ్యక్షుడు బండారు శీనా తదితరులు పాల్గొన్నారు


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News