Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మత్తుకు దూరంగా ఉంటేనే దేశ భవిష్యత్తు భద్రం: ​డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం. సుమన్‌ కల్యాణ్‌ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 27, 2026 12:25 AM

జ్యోతుల మహోత్సవంతో మార్మోగిన ఈదులబలాపురం – రామనామంతో భక్తుల ప్రదక్షిణ

జ్యోతుల మహోత్సవంతో మార్మోగిన ఈదులబలాపురం – రామనామంతో భక్తుల ప్రదక్షిణ

జ్యోతుల మహోత్సవంతో మార్మోగిన ఈదులబలాపురం – రామనామంతో భక్తుల ప్రదక్షిణ
March 27, 2026 04:17 PM 132 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని ఈదులబలాపురం గ్రామంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామమంతా భక్తి పరవశంతో మునిగిపోయింది.

జ్యోతుల మహోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు చేతుల్లో జ్యోతులు పట్టుకుని “రామ నామం” జపిస్తూ గ్రామం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. ప్రతి వీధి “జై శ్రీరామ్” నినాదాలతో మార్మోగింది.

పిల్లలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని భక్తి భావాన్ని చాటుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా, అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

ఈ వేడుకలు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి. శ్రీరాముని ఆశీస్సులు అందరిపై ఉండాలని భక్తులు ప్రార్థించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News