Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:10 AM

రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు

రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు

రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు
30-03-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్ మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో రామోత్సవ కార్యక్రమం భక్తి శ్రద్ధలతోఘనంగానిర్వహించబడిందిఈ సందర్భంగా వక్తగా పాల్గొన్న శ్రీమతి అనసుజా రెడ్డి (ఉత్తర కర్ణాటక దుర్గ వాహిని సంయోజిక) హిందూ ధర్మం, సంస్కృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని

పేర్కొన్నారు. సమాజంలో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించి, యువత ధార్మిక మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ మర్పల్లి రామ్ రెడ్డి (తెలంగాణ సహ సత్సంగ్ ప్రముఖ్) హాజరై భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో శ్రీ రామ్ చందర్ పవర్ (ప్రబంధ అధ్యక్షులు) పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం భక్తులు “జై శ్రీరామ్” నినాదాలతో ఉత్సాహంగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

Sthanikam

రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు

Article Image

న్యాల్కల్ మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో రామోత్సవ కార్యక్రమం భక్తి శ్రద్ధలతోఘనంగానిర్వహించబడిందిఈ సందర్భంగా వక్తగా పాల్గొన్న శ్రీమతి అనసుజా రెడ్డి (ఉత్తర కర్ణాటక దుర్గ వాహిని సంయోజిక) హిందూ ధర్మం, సంస్కృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని

పేర్కొన్నారు. సమాజంలో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించి, యువత ధార్మిక మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ మర్పల్లి రామ్ రెడ్డి (తెలంగాణ సహ సత్సంగ్ ప్రముఖ్) హాజరై భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో శ్రీ రామ్ చందర్ పవర్ (ప్రబంధ అధ్యక్షులు) పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం భక్తులు “జై శ్రీరామ్” నినాదాలతో ఉత్సాహంగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News