PRINT TIME: February 28, 2026 08:44 PM
రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
February 28, 2026 06:46 PM
78 Views
స్థానికం ప్రతినిధి :
Malkajgiri mandal
Prabhakar
గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఈస్ట్ ఇంద్ర నెహ్రు నగర్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట కళ్యాణ మహోత్సవం 25వ తేదీ నుండి మార్చి ఒకటి 2026 రోజు వరకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు విచ్చేసి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ముత్యాలు, మురళి, కృష్ణ, మాదాసు ఇస్తారీ, రామకృష్ణ, అమర్నాథ్, రవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి