Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:37 AM

రాష్ట్రవ్యాప్తంగా 21.8 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ తిరువూరులో 9,677 పాస్ పుస్తకాలు అందజేత – ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

రాష్ట్రవ్యాప్తంగా 21.8 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ తిరువూరులో 9,677 పాస్ పుస్తకాలు అందజేత – ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

రాష్ట్రవ్యాప్తంగా 21.8 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ తిరువూరులో 9,677 పాస్ పుస్తకాలు అందజేత – ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
03-03-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రాష్ట్రవ్యాప్తంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ వేగవంతం

రాష్ట్రవ్యాప్తంగా రైతులకు మొత్తం 21.8 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. తిరువూరు నియోజకవర్గ పరిధిలో 9,677 పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నామని ఆయన వెల్లడించారు.

పట్టాదారు పాస్ పుస్తకాలలో ఎలాంటి తప్పులు ఉన్నా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు స్వయంగా రైతుల ఇళ్లకు వెళ్లి సవరణలు చేసి అందజేస్తారని భరోసా ఇచ్చారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా వేగవంతంగా సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గంపలగూడెం మండల రెవెన్యూ అధికారులు, గ్రామ కూటమి పార్టీ నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.

Sthanikam

రాష్ట్రవ్యాప్తంగా 21.8 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ తిరువూరులో 9,677 పాస్ పుస్తకాలు అందజేత – ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

Article Image

రాష్ట్రవ్యాప్తంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ వేగవంతం

రాష్ట్రవ్యాప్తంగా రైతులకు మొత్తం 21.8 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. తిరువూరు నియోజకవర్గ పరిధిలో 9,677 పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నామని ఆయన వెల్లడించారు.

పట్టాదారు పాస్ పుస్తకాలలో ఎలాంటి తప్పులు ఉన్నా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు స్వయంగా రైతుల ఇళ్లకు వెళ్లి సవరణలు చేసి అందజేస్తారని భరోసా ఇచ్చారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా వేగవంతంగా సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గంపలగూడెం మండల రెవెన్యూ అధికారులు, గ్రామ కూటమి పార్టీ నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News