Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్! కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 10:00 AM

రామన్నపేటలో ఇఫ్తార్ విందు

రామన్నపేటలో ఇఫ్తార్ విందు

రామన్నపేటలో ఇఫ్తార్ విందు
February 28, 2026 08:52 PM 305 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పట్టణ కేంద్రానికి చెందిన ఉపసర్పంచ్ మోటే రమేష్ ఆధ్వర్యంలో మైనార్టీ కాలనీలోని అర్ ఫాత్ మసీదులో ఇఫ్తార్ విందు, భోజన కార్యక్రమం నిర్వహించారు. ఉపవాసం విరమించిన ముస్లిం సోదరులతో కలిసి ప్రజాప్రతినిధులు ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి సర్పంచ్ సత్యనారాయణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జమీరుద్దీన్, మండల నాయకులు వనం చంద్రశేఖర్, కాంగ్రెస్ మండల నాయకులు ఎండి అక్రమ్, వార్డు సభ్యులు బండ లింగస్వామి, ఎండి అంజాద్, కొమ్ము రామస్వామి, మోటే మహేష్, గొరిగే శేఖర్, మైనార్టీ నాయకులు మీర్జా అస్లాం బేగ్, మీర్జా ఇనాయత్ బేగ్, అహ్మద్ అలీ, ఎండీ అలీం తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మోటే రమేష్ మాట్లాడుతూ రంజాన్ మాసం ఆత్మపరిశీలన, సేవాభావానికి ప్రతీకమని పేర్కొన్నారు. మత సామరస్యాన్ని కాపాడుతూ అందరూ కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మైనార్టీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News