Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:43 PM

రామన్నపేటలో ఇఫ్తార్ విందు

రామన్నపేటలో ఇఫ్తార్ విందు

రామన్నపేటలో ఇఫ్తార్ విందు
28-02-2026 307 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పట్టణ కేంద్రానికి చెందిన ఉపసర్పంచ్ మోటే రమేష్ ఆధ్వర్యంలో మైనార్టీ కాలనీలోని అర్ ఫాత్ మసీదులో ఇఫ్తార్ విందు, భోజన కార్యక్రమం నిర్వహించారు. ఉపవాసం విరమించిన ముస్లిం సోదరులతో కలిసి ప్రజాప్రతినిధులు ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి సర్పంచ్ సత్యనారాయణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జమీరుద్దీన్, మండల నాయకులు వనం చంద్రశేఖర్, కాంగ్రెస్ మండల నాయకులు ఎండి అక్రమ్, వార్డు సభ్యులు బండ లింగస్వామి, ఎండి అంజాద్, కొమ్ము రామస్వామి, మోటే మహేష్, గొరిగే శేఖర్, మైనార్టీ నాయకులు మీర్జా అస్లాం బేగ్, మీర్జా ఇనాయత్ బేగ్, అహ్మద్ అలీ, ఎండీ అలీం తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మోటే రమేష్ మాట్లాడుతూ రంజాన్ మాసం ఆత్మపరిశీలన, సేవాభావానికి ప్రతీకమని పేర్కొన్నారు. మత సామరస్యాన్ని కాపాడుతూ అందరూ కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మైనార్టీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటలో ఇఫ్తార్ విందు

Article Image

రామన్నపేట: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పట్టణ కేంద్రానికి చెందిన ఉపసర్పంచ్ మోటే రమేష్ ఆధ్వర్యంలో మైనార్టీ కాలనీలోని అర్ ఫాత్ మసీదులో ఇఫ్తార్ విందు, భోజన కార్యక్రమం నిర్వహించారు. ఉపవాసం విరమించిన ముస్లిం సోదరులతో కలిసి ప్రజాప్రతినిధులు ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి సర్పంచ్ సత్యనారాయణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జమీరుద్దీన్, మండల నాయకులు వనం చంద్రశేఖర్, కాంగ్రెస్ మండల నాయకులు ఎండి అక్రమ్, వార్డు సభ్యులు బండ లింగస్వామి, ఎండి అంజాద్, కొమ్ము రామస్వామి, మోటే మహేష్, గొరిగే శేఖర్, మైనార్టీ నాయకులు మీర్జా అస్లాం బేగ్, మీర్జా ఇనాయత్ బేగ్, అహ్మద్ అలీ, ఎండీ అలీం తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మోటే రమేష్ మాట్లాడుతూ రంజాన్ మాసం ఆత్మపరిశీలన, సేవాభావానికి ప్రతీకమని పేర్కొన్నారు. మత సామరస్యాన్ని కాపాడుతూ అందరూ కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మైనార్టీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News