Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:44 PM

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి సేవలపై ఎమ్మెల్యే వేముల వీరేశం సమీక్ష

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి సేవలపై ఎమ్మెల్యే వేముల వీరేశం సమీక్ష

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి సేవలపై ఎమ్మెల్యే వేముల వీరేశం సమీక్ష
02-03-2026 143 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. ఆసుపత్రిలో మౌలిక వసతుల అభివృద్ధి, వైద్య సిబ్బంది సమస్యలు, అవసరమైన ఔషధాల లభ్యత వంటి అంశాలపై చర్చించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

రామన్నపేట ప్రాంత ప్రజలకు అన్ని విధాలుగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

సమావేశంలో వైద్యాధికారులు, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి సేవలపై ఎమ్మెల్యే వేముల వీరేశం సమీక్ష

Article Image

రామన్నపేట: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. ఆసుపత్రిలో మౌలిక వసతుల అభివృద్ధి, వైద్య సిబ్బంది సమస్యలు, అవసరమైన ఔషధాల లభ్యత వంటి అంశాలపై చర్చించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

రామన్నపేట ప్రాంత ప్రజలకు అన్ని విధాలుగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

సమావేశంలో వైద్యాధికారులు, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News