Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:46 PM

రామన్నపేట మండలంలో పలు గ్రామాలకు మంగళవారం విద్యుత్ నిలిపివేత

రామన్నపేట మండలంలో పలు గ్రామాలకు మంగళవారం విద్యుత్ నిలిపివేత

రామన్నపేట మండలంలో పలు గ్రామాలకు మంగళవారం విద్యుత్ నిలిపివేత
02-03-2026 103 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో నూతన విద్యుత్ లైన్ ఏర్పాటు పనుల కారణంగా మంగళవారం (03వ తేదీ) ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది.

తుమ్మలగూడెం సబ్ స్టేషన్ పరిధిలోని తుమ్మలగూడెం, నిధానపల్లి, భోగారం గ్రామాలలో వ్యవసాయ సింగిల్ ఫేజ్ మరియు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే లక్ష్మాపురం సబ్ స్టేషన్ పరిధిలోని లక్ష్మాపురం, శోభనాద్రిపురం, నీర్నెంల గ్రామాలలో కూడా సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ వ్యవసాయ విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది.

అదేవిధంగా రామన్నపేట పట్టణంలోని సబ్ స్టేషన్ నుండి అంబేద్కర్ సర్కిల్ ప్రాంతం వరకు, అలాగే బస్టాండ్ పరిధిలోని ట్రాన్స్‌ఫార్మర్‌కు సంబంధించిన సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా కూడా తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది.

ఈ విషయాన్ని విద్యుత్ శాఖ ఏఈ ఎం. కోటేశ్వరరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. అభివృద్ధి పనుల దృష్ట్యా విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

Sthanikam

రామన్నపేట మండలంలో పలు గ్రామాలకు మంగళవారం విద్యుత్ నిలిపివేత

Article Image

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో నూతన విద్యుత్ లైన్ ఏర్పాటు పనుల కారణంగా మంగళవారం (03వ తేదీ) ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది.

తుమ్మలగూడెం సబ్ స్టేషన్ పరిధిలోని తుమ్మలగూడెం, నిధానపల్లి, భోగారం గ్రామాలలో వ్యవసాయ సింగిల్ ఫేజ్ మరియు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే లక్ష్మాపురం సబ్ స్టేషన్ పరిధిలోని లక్ష్మాపురం, శోభనాద్రిపురం, నీర్నెంల గ్రామాలలో కూడా సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ వ్యవసాయ విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది.

అదేవిధంగా రామన్నపేట పట్టణంలోని సబ్ స్టేషన్ నుండి అంబేద్కర్ సర్కిల్ ప్రాంతం వరకు, అలాగే బస్టాండ్ పరిధిలోని ట్రాన్స్‌ఫార్మర్‌కు సంబంధించిన సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా కూడా తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది.

ఈ విషయాన్ని విద్యుత్ శాఖ ఏఈ ఎం. కోటేశ్వరరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. అభివృద్ధి పనుల దృష్ట్యా విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News