Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:44 PM

రామన్నపేట, జనంపల్లిలో సి.సి రోడ్లకు శ్రీకారం

రామన్నపేట, జనంపల్లిలో సి.సి రోడ్లకు శ్రీకారం

రామన్నపేట, జనంపల్లిలో సి.సి రోడ్లకు శ్రీకారం
02-03-2026 169 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రూ.30 లక్షల పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన

రామన్నపేట మండల కేంద్రంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సిమెంట్ కాంక్రీట్ రహదారికి, జనంపల్లి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న సి.సి రోడ్డు నిర్మాణానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పటిష్టమైన రహదారులు అత్యవసరమని పేర్కొన్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కేటాయించిన నిధులు ప్రజలకు ఉపయోగపడేలా పారదర్శకంగా ఖర్చు చేయాలని ఆదేశించారు.

గ్రామాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని మౌలిక వసతుల పనులు చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు

Sthanikam

రామన్నపేట, జనంపల్లిలో సి.సి రోడ్లకు శ్రీకారం

Article Image

రూ.30 లక్షల పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన

రామన్నపేట మండల కేంద్రంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సిమెంట్ కాంక్రీట్ రహదారికి, జనంపల్లి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న సి.సి రోడ్డు నిర్మాణానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పటిష్టమైన రహదారులు అత్యవసరమని పేర్కొన్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కేటాయించిన నిధులు ప్రజలకు ఉపయోగపడేలా పారదర్శకంగా ఖర్చు చేయాలని ఆదేశించారు.

గ్రామాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని మౌలిక వసతుల పనులు చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News