నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ శాసనసభ్యుడు విజయ్ పాల్ రెడ్డి 4వ వార్డు బీజేపీ అభ్యర్థి రజనీకాంత్కు మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కమలం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తూ,బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని,రజనీకాంత్కు తమ విలువైన ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు
PRINT TIME: August 29, 2026 05:49 AM
రజనీకాంత్కు మద్దతుగా బీజేపీ నేతల విస్తృత ప్రచారం
రజనీకాంత్కు మద్దతుగా బీజేపీ నేతల విస్తృత ప్రచారం
09-02-2026
40 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ శాసనసభ్యుడు విజయ్ పాల్ రెడ్డి 4వ వార్డు బీజేపీ అభ్యర్థి రజనీకాంత్కు మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కమలం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తూ,బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని,రజనీకాంత్కు తమ విలువైన ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి