Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి ఇంటికి రోజూ రెండు గంటల మంజీరా నీరు లక్ష్యం పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 09:39 PM

రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యునిగా రమేష్ గౌడ్ ఎన్నిక

రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యునిగా రమేష్ గౌడ్ ఎన్నిక

రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యునిగా రమేష్ గౌడ్ ఎన్నిక
April 25, 2026 07:49 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడవ మహాసభలు ఈ నెల 23, 24, 25 తేదీలలో భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించగా, సంగారెడ్డి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి, మునిపల్లి గ్రామానికి చెందిన రమేష్ గౌడ్ రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఎన్నుకున్న రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, రాబోయే రోజుల్లో రైతుల సంక్షేమం, కౌలుదారుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ రైతులకు అండగా నిలుస్తామని తెలిపారు. ఆయన ఎన్నికపై రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News